ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో సాగు పనులు జోరం దుకున్నాయి. జూన్ మాసంలో కొంత తగ్గుముఖం పట్టినా.. జూలైలో పది రోజులుగా ఏకధాటిగా వాన పడుతోంది. ఫలితంగా అన్నదాతలు సాగు పనుల్లో బిజీబిజీగా మారారు. పత్త
కంటోన్మెంట్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కంటోన్మెంట్లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మోండా మార్కెట్, రెజిమెంటల్బ
వర్షాల కారణంగా వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టడంతోపాటు, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ హరీశ్ అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్య�
వాతావరణ శాఖ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో నగరవాసులకు ఎటువంటి విపత్తు రాకుండా ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం తామున్నామని అభయమిస్తున్నది. 27 బృందాలతో 500 మంది డీఆర్ఎఫ్
జిల్లాలో వర్షం మళ్లీ జోరుగా కురిసింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 62.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక్క రోజు గెరువిచ్చిన వాన వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్నది. ఫలితంగా చెరువులు, కుంట�
కురుస్తున్న భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సబితారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్, ఎస్పీలతో మంత్రి ఫోన్లో మాట్లాడి పరిస్థితులను సమీక్షించి సమాచారాన్ని అడిగి తెలుసు
ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లా తడిసి ముద్దయింది. ఎడతెరిపి లేకుండా పడుతుండడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడ చూసినా జలమయమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. పలు కాలనీలు, గ్రామాల్లోకి వర్�
నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉన్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు �
ఉత్తరాదిన పలు రాష్ర్టాల్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలతో ఉత్తర ప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, హిమాచల్..తదితర రాష్ర్టాల్లో జన జీవనం స్తంభించిపోయింది.
Hyderabad | భారీ వర్షాలు కురుస్తుండటంతో బల్దియా అప్రమత్తమైంది. సహాయక చర్యలు ముమ్మరం చేసింది. సమస్యలపై తక్షణం స్పందిస్తున్నది. బల్దియాకు 300 ఫిర్యాదులు రాగా, 280 పరిష్కరించింది. కలెక్టరేట్లోనూ ప్రత్యేక కంట్రోల్ �
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐదు రోజులుగా కుండపోతగా వానలు పడుతున్నాయి. ప్రాణహిత, గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ప్రాజెక్టుల్లోకి వరద ఉధృతి కొనసాగుతున్నది. గేట్లు ఎత్తి దిగువకు వదులుతుండగా, చెరువులు మత్తళ్లు