నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉన్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు �
ఉత్తరాదిన పలు రాష్ర్టాల్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలతో ఉత్తర ప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, హిమాచల్..తదితర రాష్ర్టాల్లో జన జీవనం స్తంభించిపోయింది.
Hyderabad | భారీ వర్షాలు కురుస్తుండటంతో బల్దియా అప్రమత్తమైంది. సహాయక చర్యలు ముమ్మరం చేసింది. సమస్యలపై తక్షణం స్పందిస్తున్నది. బల్దియాకు 300 ఫిర్యాదులు రాగా, 280 పరిష్కరించింది. కలెక్టరేట్లోనూ ప్రత్యేక కంట్రోల్ �
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐదు రోజులుగా కుండపోతగా వానలు పడుతున్నాయి. ప్రాణహిత, గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ప్రాజెక్టుల్లోకి వరద ఉధృతి కొనసాగుతున్నది. గేట్లు ఎత్తి దిగువకు వదులుతుండగా, చెరువులు మత్తళ్లు
‘జిల్లాలో వర్షాలు, వరదలపై క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ సారి మండల కేంద్రాల్లోనూ కంట్రోల్ రూంలు ఏర్పాటు �
‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ‘వారం రోజులుగా వానలు కురుస్తున్న నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజారోగ్యంపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. భారీ వర్షాలు
నాలుగు రోజులు దంచికొట్టిన వానలు శుక్రవారం తెరిపినిచ్చినా వరద అలాగే కొనసాగుతోంది. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, చెక్డ్యాములు మత్తడి పోస్తుండగా వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఏ ఊరి చెరువును చూసి
‘కొన్ని రోజులుగా ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్న దృష్ట్యా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం.. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం.. ఈసీ, మూసీ నదులు, చెరువులు, వాగుల వద్ద పోలీసులు, రెవెన్య�
చాలారోజులుగా చినుకు రాక కోసం ఎదురుచూసిన రాష్ట్రం.. ఇప్పుడు వానజల్లులో తడిసి ముద్దవుతున్నది. ఓ వైపు నైరుతి రుతుపవనాలు, మరోవైపు అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతా ముసురు కమ్మేసింది. 72 గంటలుగా ఎడతెరిపి లేకుండా
మేడ్చల్ నియోజకవర్గం తడిసి ముద్దయింది. రెండు రోజులుగా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. ముసురుతో పాటు మధ్య మధ్యలో కురుస్తున్న మోస్తారు వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి.జలశయాల్లోకి నీరు వచ్చి చేరుతుంది
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైయింది. పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి.అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారు లు, ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ టీంలు సహాయక చర్యలు చేపట
వర్షాలు ఎడతెరిపి లేకుండా జోరందుకోవడంతో జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు సహాయక చర్యలను మరింత వేగవంతం చేశారు. జీహెచ్ఎంసీ ఈఈ ఆశలత పర్యవేక్షణలో అధికారులు, సిబ్బంది, మాన్�
జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెరపిలేకుండా కురుస్తుండటంతో జిల్లా తడిసిముద్ద అవుతున్నది. గురువారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రోజంతా ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తుండడంత�