రాగల రెండు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతుందని వ�
రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామా
పత్తికి ప్రపంచ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. ఈసారి తెల్ల బంగారం పత్తి సాగుకు ప్రకృతి అనుకూలించింది. వ్యవసాయ శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలతో వికారాబాద్ జిల్లాలో అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేశా�
TS Weather Update | రాష్ట్రంలో మరో మూడు నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో సాధారణ వర్షపాతానికి మించ
రాష్ట్రంలో పలు జిల్లాల్లో వచ్చే రెండురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణం గా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాల
హిమాలయ రాష్ట్రం హిమాచల్ప్రదేశ్లో (Himachal Pradesh) వర్షాలు విళయం సృష్టించాయి. కుండపోతగా కురిసిన వర్షాలతో ఆకస్మిక వరదలు పోటెత్తడంతో రాష్ట్రం మొత్తం అలాకుతలమైంది. వర్షాలు, వరదలతో వందలాది మంది మరణించగా, వేల సంఖ్య�
Heavy Rains | రాష్ట్రంలో వచ్చే ఐదురోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ము�
‘డేనియల్' తుఫాన్ తాకిడికి ఆఫ్రికా దేశం లిబియా అతలాకుతలమైంది. ఆదివారం రాత్రి నుంచి మొదలైన భారీ వర్షం, వరదల కారణంగా తూర్పు లిబియాలో జల ప్రళయం సంభవించింది. ఒక్క డెర్నా పట్టణంలోనే దాదాపు 2వేల మంది పౌరులు చన�
వర్షాలు కురిస్తే చాలు పల్లపు ప్రాంతాల ప్రజల్లో భయాందోళనలు నెలకొంటాయి. అసాధారణ వర్షం పడిందంటే చాలు ఇళ్లలోకి నీరు చేరి జనజీవనం చిన్నాభిన్నం కావడం ఖాయం. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పల్లపు ప్రాంతాలు, చెరువ�
రాష్ట్రంలో రాగల ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని సూచించింది.