రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. మంగళవారం ఎగువ ప్రాంతంలోని ఛత్తీస్గఢ్ అడవుల్లో కురుస్తున్న వర్షా�
ఎదురుచూపులకు తెరదించుతూ వాన వచ్చింది.. రోజంతా కమ్ముకున్న ముసురుతో ఉమ్మడి జిల్లా తడిసిముద్దయింది. ఉపరితల ఆవర్తనంతో సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసి ప్�
అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం పొద్దంతా ముసురు పడింది. ఈ సీజన్ ఆరంభం నుంచి పెద్దగా వర్షాలు పడకపోవడంతో రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.
భారీ వర్షాల దృష్ట్యా జీహెచ్ఎంసీ (GHMC) సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి (Mayor Gadwal Vijayalakshmi) సూచించారు. జోనల్ కమిషనర్లు, ఈవీడీఎం సిబ్బంది నిరంతరం పరిస్థితులను సమీక్ష�
Singuru project | సింగూరు ప్రాజెక్టుకి స్వల్పంగా వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 29.917 TMC లు కాగా, ప్రస్తుత నీటిమట్టం- 18.359 TMC లుగా ఉంది. ఇన్ ఫ్లో- 1050 క్యూ సెక్కులు, ఔట్ ఫ్లో- 320 క్యూసెక్కులు ఉందని అధి�
యమునా నది కాస్త నెమ్మదించినా శుక్రవారం మళ్లీ వర్షాలు కురవడంతో దేశ రాజధాని ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. దహన సంస్కరాలకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శుక్రవారం వరద సుప్రీంకోర్టు ప్రవేశ ద్వారం వద్దకు చేరుకుంద�
Hyderabad | హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తనం శుక్రవారం నాటికి బలహీన పడింది. కాగా వాయువ్య బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారుల
చెరువే ఊరికి ఆదెరువు.. చెరువులో నీళ్లుంటే గ్రామంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి. రైతులతోపాటు మత్స్యకారులు, వివిధ కులవృత్తుల వారికి ఉపాధి దొరుకుతుంది. గతంలో ఈరిజర్వాయర్లో నీటి నిలువ చాలా తక్కువ ఉండేది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తరచూ ఆలోచన రేకెత్తించే పోస్టులతో పాటు ఆహ్లాదకరమైన వీడియోలను (Viral Video) షేర్ చేసే కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర లేటెస్ట్గా ఓ వండర్ వీడియోను షేర్ చేశారు.
రాష్ట్రంలో రాగల ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, ములుగు, కొత్తగూ�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మంగళవారం నగరంలో �
ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది వానకాలం సీజన్ పంటల సాగుకు అనుకూలంగా ప్రారంభమైంది. తొలుత వానల జాడ కానరాక రైతులు కొంత ఆందోళనకు గురవగా, తాజాగా పడుతున్న వర్షాలు అన్నదాతల్లో ఆనందం నింపింది. ఇప్పటికే చేలల్లో వేస�