Mumbai Rains | రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది.
బుగ్గారం మండలంలోని యశ్వంత్రావుపేట వాగు వానకాలంలో ఉధృతంగా ప్రహిస్తుంది. వాగుకు అటువైపు గంగాపూ ర్ గ్రామం ఉంటుంది. ఈ రెండు గ్రామాలు గతం లో గొల్లపెల్లి మండల పరిధిలో ఉండేవి.
ఆరుద్ర కార్తె పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేవి ఆరుద్ర పురుగులే. వాతావరణం చల్లబడి, తొలకరి జల్లులు కురువగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి. వర్షాలు కురుస్తుండడంతో ఈ మృగశిర కార్తెల�
ప్రస్తుత వానకాలం సీజన్లో వరుణుడి కరుణ కొంత ఆలస్యమైనా మూడు రోజులుగా జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. ప్రకృతి పలుకరింతకు సర్కార్ చేయూత తోడవడంతో సాగుకు రైతన్న సిద్ధమయ్యాడు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలకరి వర్షాలు పలకరించాయి. జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు ప్రారంభమయ్యాయి. వడగాల్పులతో ఉక్కిరి బిక్కిరైన జిల్లా ప్రజలు వర్షపు జల్లులతో స�
తీవ్రమైన ఎండలు, వడగాలులతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా వరకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్టు వెల్లడించింది.
గ్రేటర్ పరిధిలో ఆకాశం మేఘావృతమై కొన్నిచోట్ల చిరు జల్లులు పడటంతో నగరవాసులు ఎండల తీవ్రత నుంచి కొంత ఉపశమనం పొందారు. వాయువ్య దిశ నుంచి వీస్తున్న దిగువస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్న
ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో చెన్నై, రాజస్థాన్, అస్సాం, సిక్కింలలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రాజస్థాన్లో ఐదుగురు మృతి చెందగా, అస్సాంలో 35 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జో�
అస్సాం రాష్ర్టాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కురిసిన వర్షం ధాటికి అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. కొండ చరియలు విరిగిపడ్డాయ�
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు తెగిపోవడంతో సిక్కింలోని ఉత్తర జిల్లాలో చిక్కుకుపోయిన 2400 మంది పర్యాటకులను శనివారం భారత సైన్యం రక్షించింది. 19 బస్సులు, 70 చిన్న వాహనాలను ఏర్పాటు చేసి వారిన�