Telangana | హైదరాబాద్ : రాబోయే 3 గంటల్లో రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ బంగాళాఖాతంలోకి చేరాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నికోబార్ ఐలాండ్స్, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని భాగాల వరకు రుతుపవనాలు విస్తరించాయని తెలిపింద�
Telangana | ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. తెలంగాణ జిల్లాల్లో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ
ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు నాలుగు రోజులు ఆలస్యంగా భారత్ను పలుకరించనున్నాయి. జూన్ 4న ఈ పవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షప�
రాష్ట్ర సర్కారు భగీరథ ప్రయత్నం ఫలించింది. మూలవాగు, మానేరు పరివాహక గ్రామాల దశాబ్దాల నాటి సాగునీటి స్వప్నం నెరవేరింది. వృథాగా పోతున్న జలాలకు అడ్డుకట్ట వేసి, సాగునీరందించాలని ఇక్కడి రైతులు దశాబ్దాలుగా డిమ�
Rains | హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం దాకా ఎండలు మండిపోగా.. హఠాత్తుగా వాతావరణం చల్లబడింది. రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. పాతబస్తీ, ఫలక్నుమా, చాంద్రాయణగ
రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, �
అన్నదాతలు అధైర్యపడొద్దని, ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం తడిసినా కూడా పూర్తిస్థాయిలో మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
‘ప్రకృతి వైపరీత్యాన్ని ఆపలేం. కానీ విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండబోదు. ఆర్థికంగా రాష్ట్ర ఖజానాకు ఎంత భారమైనా వెనుకంజ వేయకుండా రైతన్నలను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఆపతాలంలో �
అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని నందిగామలో నష్టపోయిన పంటలను మంగళవారం ఆయన పరిశీలించారు.
దాదాపు పక్షం రోజులు కావొస్తున్నా ఉమ్మడి జిల్లాను అకాల వర్షాలు విడువడం లేదు. గత నెల 20 నుంచి జిల్లాలో రోజు విడిచి రోజు వాన కురుస్తూనే ఉంది. వాన ఎప్పుడు విడిచిపోతుందా? కోసిన పంటను అమ్ముకుందామా? అనుకుంటూ రైతుల
Telangana | రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ �
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వారం రోజులుగా అకాలవర్షం.. అకాల వర్షం అన్నదాతల కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అకాల వర్షం.. ఈదురుగాలులకు చేతికి వచ్చిన పంటలు దెబ్బతినడంతోపాటు ఇప్పటికే పంటను కోసి ఆరబెట్టిన ధాన్య
రాష్ట్ర సర్కారు మరోసారి రైతుల పక్షపాతిగా రుజువుచేసుకున్నది. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని దుఃఖంలో ఉన్న మక్క రైతులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా యాసంగిలో పండిన మక్కలు
ప్రస్తుత యాసంగి సీజన్లో పంటలు చేతికొచ్చే సమయంలో చెడగొట్టు వానలతో రైతులకు నష్టం వాటిల్లుతున్నది. ముఖ్యంగా వరి పంటతోపాటు మామిడి తోటలు దెబ్బతింటున్నాయి. ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షం కురుస్తుండడంత