‘ప్రకృతి వైపరీత్యాన్ని ఆపలేం. కానీ విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండబోదు. ఆర్థికంగా రాష్ట్ర ఖజానాకు ఎంత భారమైనా వెనుకంజ వేయకుండా రైతన్నలను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఆపతాలంలో �
అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని నందిగామలో నష్టపోయిన పంటలను మంగళవారం ఆయన పరిశీలించారు.
దాదాపు పక్షం రోజులు కావొస్తున్నా ఉమ్మడి జిల్లాను అకాల వర్షాలు విడువడం లేదు. గత నెల 20 నుంచి జిల్లాలో రోజు విడిచి రోజు వాన కురుస్తూనే ఉంది. వాన ఎప్పుడు విడిచిపోతుందా? కోసిన పంటను అమ్ముకుందామా? అనుకుంటూ రైతుల
Telangana | రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ �
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వారం రోజులుగా అకాలవర్షం.. అకాల వర్షం అన్నదాతల కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అకాల వర్షం.. ఈదురుగాలులకు చేతికి వచ్చిన పంటలు దెబ్బతినడంతోపాటు ఇప్పటికే పంటను కోసి ఆరబెట్టిన ధాన్య
రాష్ట్ర సర్కారు మరోసారి రైతుల పక్షపాతిగా రుజువుచేసుకున్నది. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని దుఃఖంలో ఉన్న మక్క రైతులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా యాసంగిలో పండిన మక్కలు
ప్రస్తుత యాసంగి సీజన్లో పంటలు చేతికొచ్చే సమయంలో చెడగొట్టు వానలతో రైతులకు నష్టం వాటిల్లుతున్నది. ముఖ్యంగా వరి పంటతోపాటు మామిడి తోటలు దెబ్బతింటున్నాయి. ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షం కురుస్తుండడంత
వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) రైతులకు భరోసానిచ్చారు. రాత్రి కురిసిన అకాల వర్షాలకు సిద్దిపేట (Siddipet) జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్�
ఎండ తీవ్రత...ఉక్కపోతతో తల్లడిల్లిన గ్రేటర్ మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో తడిసిముద్దయింది. మొదట నగరానికి పడమర, ఉత్తరం దిక్కున ఉరుములు, మెరుపులతో వర్షం మొదలై క్రమక్రమంగా తూర్పు వైపు విస్తరించింది. �
రెండు రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న గాలివాన రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నది. బలమైన గాలులతో పాటు వడగండ్లు పడుతుండడంతో చేతి కొచ్చిన పంట దెబ్బతింటున్నది. కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిస
యాసంగి సీజన్లో అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. మెదక్ జిల్లాలోని ఆయా మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. కలెక్టర్ రాజర్షి షా వ్యవసాయ, ఉధ్యానవన శాఖ అధిక
యాసంగి పంటలపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో శనివారం రాత్రి, ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లింది.
Rains | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రైతులు (Farmers) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో రాళ్లతో కూడిన వర్షం పడడంతో ధాన్యం(Grains) తడిసి ముద్దవుతుందని వాపోతున్నారు.