గ్రేటర్ పరిధిలో ఆకాశం మేఘావృతమై కొన్నిచోట్ల చిరు జల్లులు పడటంతో నగరవాసులు ఎండల తీవ్రత నుంచి కొంత ఉపశమనం పొందారు. వాయువ్య దిశ నుంచి వీస్తున్న దిగువస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్న
ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో చెన్నై, రాజస్థాన్, అస్సాం, సిక్కింలలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రాజస్థాన్లో ఐదుగురు మృతి చెందగా, అస్సాంలో 35 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జో�
అస్సాం రాష్ర్టాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కురిసిన వర్షం ధాటికి అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. కొండ చరియలు విరిగిపడ్డాయ�
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు తెగిపోవడంతో సిక్కింలోని ఉత్తర జిల్లాలో చిక్కుకుపోయిన 2400 మంది పర్యాటకులను శనివారం భారత సైన్యం రక్షించింది. 19 బస్సులు, 70 చిన్న వాహనాలను ఏర్పాటు చేసి వారిన�
Bengaluru Rains | గత నెలలో కురిసిన భారీ వర్షాలను మరవకముందే.. కర్ణాటక రాజధాని బెంగళూరును మరోసారి వర్షం (Bengaluru Rains) ముంచెత్తింది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని రోడ్లన్నీ పూర్తిగా నీట మునిగాయి.
Hyderabad | హైదరాబాద్ : దిగువ స్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల ధాటికి ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. అయితే ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్ హైదరాబాద్లో అక్కడ
నైరుతి రుతుపవనాలు శుక్రవారానికి కేరళను తాకేందుకు అనుకూల వాతావరణం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారులు బుధవారం తెలిపారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్ తుఫాను రుతుపవనాల కదలికలపై ప్రభావం చూ
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులు సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆకాంక్షించారు. గఏరువాక పున్నమి సందర్భంగా మండలంలోని లింగగూడెంలో ఆదివారం రైతులతో కలిసి పూజలు ని�
Rains | హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం దాకా భానుడి భగభగలతో అల్లాడిన భాగ్యనగరం అకస్మాత్తుగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తున్నది. ఫిలింనగర్�
దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో కురిసిన వర్షాలు 25 మంది ప్రాణాలు బలిగొన్నాయి. రాజస్థాన్లో కురిసిన భారీ వర్షాలకు 13 మంది, జార్ఖండ్లో పిడుగు పాటుకు 12 మంది మృతి చెందారు.
TS Weather |సెగలు కక్కుతున్న ఎండలతో ఉక్కిరి బిక్కిరవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లని ముచ్చట చెప్పింది. రాష్ట్రంలో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలి పింది.