యమునా నది కాస్త నెమ్మదించినా శుక్రవారం మళ్లీ వర్షాలు కురవడంతో దేశ రాజధాని ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. దహన సంస్కరాలకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శుక్రవారం వరద సుప్రీంకోర్టు ప్రవేశ ద్వారం వద్దకు చేరుకుంద�
Hyderabad | హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తనం శుక్రవారం నాటికి బలహీన పడింది. కాగా వాయువ్య బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారుల
చెరువే ఊరికి ఆదెరువు.. చెరువులో నీళ్లుంటే గ్రామంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి. రైతులతోపాటు మత్స్యకారులు, వివిధ కులవృత్తుల వారికి ఉపాధి దొరుకుతుంది. గతంలో ఈరిజర్వాయర్లో నీటి నిలువ చాలా తక్కువ ఉండేది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తరచూ ఆలోచన రేకెత్తించే పోస్టులతో పాటు ఆహ్లాదకరమైన వీడియోలను (Viral Video) షేర్ చేసే కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర లేటెస్ట్గా ఓ వండర్ వీడియోను షేర్ చేశారు.
రాష్ట్రంలో రాగల ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, ములుగు, కొత్తగూ�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మంగళవారం నగరంలో �
ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది వానకాలం సీజన్ పంటల సాగుకు అనుకూలంగా ప్రారంభమైంది. తొలుత వానల జాడ కానరాక రైతులు కొంత ఆందోళనకు గురవగా, తాజాగా పడుతున్న వర్షాలు అన్నదాతల్లో ఆనందం నింపింది. ఇప్పటికే చేలల్లో వేస�
Rains | హైదరాబాద్ : బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల శుక్రవారం సాయంత్రం తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి. ఆవర్తన ప్రభావం కొనసాగుతుండడంతో దాని ప్రభావం వల్ల రాగల మరో మూడు ర�
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం 5.8 కోట్ల పరిహారం విడుదల చేసింది. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా ఎకరాకు రూ.10వేల పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆ
నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గోవాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఆ రాష్ట్రంలోని కన్నూరు, కాసరగోడ్ జిల్లాల్లో ర
జిల్లా కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. పట్టణంలోని వెంకట్రావ్నగర్, సాయినగర్ కాలానీ, నల్లపోచమ్మ దేవ
KTR | హైదరాబాద్ : ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ వారాంతం నుంచి భారీ వర్ష సూచన ఉన్న
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నుంచి గురువారం వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని పేర్కొంది.
Monsoon | నైరుతి రుతుపవనాల ఆగమనంతో వర్షాలు మొదలవుతాయి. వాతావరణం చల్లగా మారిపోవడంతో వేడివేడిగా, కారం కారంగా మసాలాలు కుమ్మరించిన ఆహారం వైపు మనసు లాగుతుంది. వీటివల్ల ఆరోగ్యానికి ఇబ్బందులు తలెత్తుతాయి. వానకాలంల�