జిల్లాల వారీగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సౌకర్యాలు, ఏర్పాట్లు చేయాలని ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ�
గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆదేశించారు. బుధవారం రాత్రి సూర్యాపేట కలెక్టరేట్లో కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంతకేశవ్, వెంకట్రెడ్డితో కలిసి జిల్లా యంత్రాంగంతో వెబ్ఎక్స్ ద్వా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పది రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతుండడంతో జనజీవనం స్తంభించింది. వాగలు, వంకలు పొంగి పొర్లుతుండడంతో రాకపోకలు నిలిచాయి. చెర
ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో సాగు పనులు జోరం దుకున్నాయి. జూన్ మాసంలో కొంత తగ్గుముఖం పట్టినా.. జూలైలో పది రోజులుగా ఏకధాటిగా వాన పడుతోంది. ఫలితంగా అన్నదాతలు సాగు పనుల్లో బిజీబిజీగా మారారు. పత్త
కంటోన్మెంట్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కంటోన్మెంట్లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మోండా మార్కెట్, రెజిమెంటల్బ
వర్షాల కారణంగా వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టడంతోపాటు, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ హరీశ్ అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్య�
వాతావరణ శాఖ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో నగరవాసులకు ఎటువంటి విపత్తు రాకుండా ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం తామున్నామని అభయమిస్తున్నది. 27 బృందాలతో 500 మంది డీఆర్ఎఫ్
జిల్లాలో వర్షం మళ్లీ జోరుగా కురిసింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 62.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక్క రోజు గెరువిచ్చిన వాన వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్నది. ఫలితంగా చెరువులు, కుంట�
కురుస్తున్న భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సబితారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్, ఎస్పీలతో మంత్రి ఫోన్లో మాట్లాడి పరిస్థితులను సమీక్షించి సమాచారాన్ని అడిగి తెలుసు
ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లా తడిసి ముద్దయింది. ఎడతెరిపి లేకుండా పడుతుండడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడ చూసినా జలమయమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. పలు కాలనీలు, గ్రామాల్లోకి వర్�