మేడ్చల్ కలెక్టరేట్, జూలై 27:మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 53.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మేడ్చల్ మండలంలో 52.1, దుండిగల్లో 48.4, బాచుపల్లిలో 68.4, కుత్బుల్లాపూర్లో 48.7 , కుకట్పల్లిలో 48.2, బాలానగర్లో 45.0, అల్వల్లో 51.7, మల్కాజ్గిరిలో 53.1, ఉప్పల్లో 51.9, మేడిపల్లిలో 50.5, కాప్రాలో 62.9, శామీర్పేట్లో 54.9, కీసరలో 50.7, ఘట్కేసర్లో 58.6, మూడుచింతల్పల్లి మండలంలో 62.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.