బోడుప్పల్ సర్కిల్ పీర్జాదిగూడ డివిజన్ పరిధిలోని మేడిపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ఆవరణలో మూడు కోర్టు హళ్లు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టును మంగళవారం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గోపన్పల్లిలోని భాగ్యనగర్ టీఎన్జీవోల నిరసన దీక్షలు సోమవారం 167వ రోజుకు చేరాయి. సోసైటీ కార్యాలయం అవరణలో ఉద్యోగులు సమావేశానికి 33 జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో ఉద్యోగులు తరలివచ్చ
Indiramma Illu | కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు వస్తాయనే ప్రచారం నేపథ్యంలో అధికారులు చర్యలకు దిగారు. ఇండ్లు లేని అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపులు జరిగేలా విచారణ చేయనున్నట్లు అధికారుల ద్�
ప్రభుత్వ స్థలాల్లో సూచిక బోర్డులకు రక్షణే లేకుండా పోయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్ కార్పొరేషన్లోని సర్వే నెం. 510లో నందనవనం పార్కులో రెవెన్యూ యంత్రాంగం గత నెల 22న ప్రభుత్వ సూచిక బోర్డును �
Double Bedroom Houses | అర్హులైన వారికి కాకుండా తమ కార్యకర్తలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించేలా అధికారులపై కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
రాజీవ్ యువశక్తి పథకం అమలులో ఆలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా అధికారులను హెచ్చరించారు. అధికారులు సమష్టిగా పనిచేసి అమలు లక్ష్యాలను పూర్తి చేయా�
నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు.
LRS | మేడ్చల్, మార్చి30(నమస్తే తెలంగాణ): ఎల్ఆర్ఎస్కు స్పందన కరవైంది. గడువు ముగుస్తున్న లక్ష్యం మాత్రం నేరవేరేలాలేదు. ప్రభుత్వ భూముల్లో అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణ ఎల్ఆర్ఎస్ పక్రియకు ఆశించిన మేరకు స్ప
BL Nagar colony | ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ బోడుప్పల్ బిఎల్ నగర్ కాలనీ(BL Nagar colony) వాసులు చేపట్టిన ఆందోళనకు స్థానిక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి మద్దతు తెలిపారు.
Prajavani | ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులకు మోక్షం లభించడం లేదు. ప్రజావాణి కార్యక్రమంలో ఇచ్చిన ఫిర్యాదులను పరిష్కరించకపోవడంతో మళ్లీ మళ్లీ అవే ఫిర్యాదులను చేస్తున్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగ
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలికొంది. వ్యవసాయ పొలంలో యూరియా మందు చళ్ళుతుండగా కొడుకుకు విద్యుత్ షాక్ తగలగా కాపాడే ప్రయత్నంలో తండ్రి మృత్యువాత పడిన సంఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ �
Water Problem | పోచారం మున్సిపాలిటీ లక్ష్మీనరసింహ కాలనీలో ప్రతిరోజు తాగునీరు వృథా అవుతుంది. వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటూ ఉంటే.. ఇక్కడ మాత్రం ప్రతిరోజూ నీటి ట్యాంకు నుంచి గం�