Medchal | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బైక్ను లారీ(Lorry) ఢీ కొట్టడంతో కూతురు సహా భార్య భర్తలు అక్కడికక్కడే మృతి చెందారు.
Rains | తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదుగాలులతో మోస్తరు వర్షాపాతం నమోదైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్య�
Crime news | మేడ్చల్ మల్కాజిగిరి(Medchal malkajgiri) జిల్లాలో ఓ దొంగ రెచ్చిపోయాడు. ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ చేసి కత్తితో దాడికి పాల్పడి(Thug attacked) బంగారు ఆభరణాలతో (Gold jewelry) పరారయ్యాడు.
Stray dogs | రాష్ట్రంలో వీధి కుక్కలు( Stray dogs ) స్వైర విహారం చేస్తున్నాయి. మేడ్చల్(Medchal) జిల్లాలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై(Child) దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన మొదలైనప్పటి నుంచి దుష్ట, దుర్మార్గపు పోకడలకు తెర లేచినట్టు అయ్యింది. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని శివారు ప్రాంత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుత మేయర్లు, మ�
Telangana Assembly Elections | టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహించిన మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ భారత్ రాష్ట్ర సమితి విజయ దుందుబి మోగించిం�
ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో రూ. 17.64 కోట్ల నగదు, రూ. 24.66 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ వ
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఈ నెల 30న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. జిల్లాలో 12 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా 30న ఏదులాబాద్, కీసరలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు.
MLA Vivekanand | కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హామి ఇచ్చారు. శుక్రవారం నియోజకవర్గానికి చెందిన ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతిని�
Minister Mallareddy | నెత్తిన గొంగడి, చేతిలో కర్రతో గొర్రెల వెంట వెళుతున్న ఈ వ్యక్తిని గుర్తు పట్టారా? అవును.. మంత్రి మల్లారెడ్డే. మేడ్చల్ మండలంలోని గౌడవెల్లి గ్రామం లో గురువారం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో రెండో విడుత గ�
జవహర్నగర్ కార్పొరేషన్ 27వ డివిజన్లో ప్రతి కాలనీలో భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనుల కోసం రూ. కోటి కేటాయించినందుకు మంత్రి మల్లారెడ్డికి కార్పొరేటర్ జిట్టా శ్రీవాణీ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో డివ�
CPR | కీసర, ఏప్రిల్ 30: అప్పుడే పుట్టిన బిడ్డకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు కీసర 108 సిబ్బంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకున్నది.
మేడ్చల్ మల్కాజ్గిరి : పీర్జాదిగూడ పరిధిలోని మల్లికార్జున నగర్లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ఇంటిని �