కేపీహెచ్బీ కాలనీ, జూలై 6 : భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం కేపీహెచ్బీ కాలనీ డివిజన్లోని సర్�
బోడుప్పల్, జూన్26 : ప్రజల మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తె�
జీడిమెట్ల, జూన్ 15 : మద్యం మత్తులో సెల్ ఫోన్ విషయంలో గొడవపడిన ఇద్దరు వ్యక్తులు కత్తులతో పొడుచుకుని గాయపడిన సంఘటన మేడ్చల్ జిల్లాలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీడిమెట్ల సీఐ కె.�
జీడిమెట్ల, మే 26 : జీడిమెట్ల, గాంధీనగర్ పారిశ్రామిక వాడలలో హమాలీ భవన నిర్మాణానికి కృషి చేస్తానని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ఆధ్వర్
కుత్బుల్లాపూర్,మే12 : ఇంటి ముందు ఉన్న నీటి సంపులో ప్రమాదవశత్తు పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకార�
ఘట్కేసర్,ఏప్రిల్21 : టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పండుగలా నిర్వహించాలని మంత్రి మల్లారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. వరంగల్ రోడ్డు పై జెండాలు, భారీ కటౌట్లు, స్వాగత తోరణాలను ఏర్పాటు చ�
కలెక్టరేట్, ఏప్రిల్ 3 : అభివృద్ధి, సంక్షేమ పథకాలలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్గా నిలుస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలలో పలు అభివృద్ధి �
కీసర, మార్చి 30 : టీఆర్ఎస్ పార్టీని ఢీకొనే శక్తి జిల్లాలో ఏ పార్టీకి లేదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండల పరిధి రాంపల్లిదాయరకు చెందిన కాంగ్రెస్ పార
గాజులరామారం, మార్చి 27 : ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అన్నారు. ఆదివారం గాజులరామారం డివిజన్ పరిధిలోని మెట్టుగాని గూడ కోటగుట్ట పెద్దమ్మ తల్లి బోనాల ఉత్సవాల
కీసర, మార్చి 21 : పాము కాటుకు 8వ తరగతి విద్యార్థి మృతి చెందిన సంఘటన కీసర పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర సీఐ రఘువీరారెడ్డి కథనం ప్రకారం ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వికారాబాద్ జ�
మేడ్చల్ రూరల్, మార్చి 21 : కుంటలో పడి కార్మికుడు మృతి చెందిన విషాద సంఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధి పూడూరులో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం..పూడూరు గ్రామ పరిధిలో ఉన్న నెల్లికుంటలో తేలియాడుతున�
మేడ్చల్ కలెక్టరేట్, మార్చి 8 : సమాజ నిర్మాణంలో మహిళలే కీలకమని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ�
మేడ్చల్ మల్కాజ్గిరి : కల్తీ రాగి పిండి తయారు చేస్తున్న ఓ కేంద్రంలో మల్కాజ్గిరి ఎస్వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పంచవటి కాలనీలోని రోడ్ నంబర్ 2లోని ఓ ఇంట్లో కల్తీ రాగి పిండి తయారు చే�