ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ | కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అన్ని కాలనీల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించి, అభివృద్ధి పర్చేలా తగు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్యుల నియామకం పూర్తి మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 35 పల్లె దవాఖానలు మేడ్చల్, నవంబర్ 4(నమస్తే తెలంగాణ): త్వరలో ప్రారంభం కానున్న పల్లె దవాఖానలలో వైద్యుల నియామకాన్ని వైద్య ఆరోగ్�
ఇద్దరు దొంగలు అరెస్ట్ | కారులో రెక్కీ నిర్వహించి ఖరీదైన బుల్లెట్ బైక్లను చోరీచేసి తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
కీసరగుట్ట | కీసరగుట్ట పరిసర ప్రాంతామంతా శివభక్తులతో కోలాహలంగా మారిపోయింది. కార్తికమాసోత్సవంలో భాగంగా చివరి సోమవారం కావడంతో నగర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో శివభక్తులు కీసరగుట్టకు తరలివచ్చారు. సోమవారం శ
Tech Mahindra | మేడ్చల్ జిల్లాలో ఉన్న టెక్ మహీంద్రా యూనివర్సిటీలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. 25 మంది విద్యార్థులకు, ఐదు మంది టీచర్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మిగతా విద్యార్థు�
Hyderabad | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం దాటింది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో నగరంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, రంగారెడ్డి,
Medchal | జవహర్ నగర్ పరిధిలోని అరుంధతి నగర్లో గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించారు. అద్దెకు ఉంటున్న ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలను పెంచుతున్న అయాజ్ ఖాన్ను పోలీసులు అరెస్టు చేశారు.
ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ | నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాలనీల్లో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ రాబోయే రోజుల్లో ఆదర్శంవంతంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటానని కుత్బ
కేంద్ర ప్రభుత్వం రైతులపై కక్ష కట్టింది. పచ్చని పంట పొలాలను చూడగానే కడుపు మండిపోతున్నది. రైతులను నిండా ముంచేసి రోడ్డున పడేసే చర్యలకు పూనుకున్నది. దీన్ని ముందే పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం రైతులు మునుగకుం�