జవహర్నగర్ : పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. నగర పాలక సంస్థ 8వ డివిజన్ సంతోష్నగర్లో నరసింహగౌడ్ ఆధ్వర్యంలో 200 మట�
చర్లపల్లి : చర్లపల్లి డివిజన్ పరిధిలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని చక్రీపురంలో చౌరస్తాలో డ్ర
Medchal Malkajgiri | మేడ్చల్ మండల పరిధిలోని అత్వెల్లి సమీపంలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. రేకుల బావి వద్ద 44వ జాతీయ రహదారిపై అతి వేగంగా దూసుకొచ్చిన కారు.. ఆటోతో పాటు
చర్లపల్లి : టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు అండగా పార్టీ నిలబడుతుందని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించ
చర్లపల్లి : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తెలంగాణ మలిదశ ఉద్యమానికి స్పూర్తి అయిన చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర రజక స
కేపీహెచ్బీ కాలనీ : పారిశ్రామికవాడలో పనిచేస్తున్న కార్మిక హక్కులను కాపాడేందుకు ఎల్లప్పుడు కృషి చేస్తానని కూకట్పల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం నాయకుడు రవిసింగ్ అన్నారు. కూకట్పల్లి
అన్నపురెడ్డిపల్లి: టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో �
కేపీహెచ్బీ కాలనీ: నైజాం పాలకులకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తి దాయకమని గిరిజన సంఘం మేడ్చల్ జిల్లా కార్యదర్శి కృష్ణ నాయక్ అన్నారు. శనివారం కేపీహెచ్బీ కాలనీలో చాకలి ఐలమ్మ 36వ వర్ధంతి సందర�
పీర్జాదిగూడ : రాష్ట్ర కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి పుట్టిన రోజు వేడుకలు గురువారం బోయిన్ పల్లి లో ఘనంగా నిర్వహించారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి మంత్రికి శుభాకాం�
పీర్జాదిగూడ : ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అని ఎలుగెత్తి చాటిన కాళోజీ జయంతి సందర్భంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కాళోజీ నారాయణ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మ�
కీసర: మంత్రి మల్లారెడ్డి పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని దివ్యాంగులకు మల్లారెడ్డి హెల్పింగ్హ్యండ్స్, అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో 67 మంది దివ్యాంగులకు మంత్రి చేతుల మీదుగా వీల్చైర్స్ పంపిణీ చేశ
బాలానగర్ : ఫతేనగర్ డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం ఫతేనగర్ డివిజన్లో రూ. 2.39 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకు
మేడ్చల్ : నేరాల నియంత్రణకు ప్రతి కాలనీ, బస్తీలల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లిలోని శ్రీసాయినగర్లోరూ, 5లక్ష�
దుండిగల్: ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో ప్రజలకు సమాచారం చేరవేయడంలో మీడియా పాత్ర అత్యంత కీలకమైందని భారతజాతీయ మహాసముద్ర సమాచార సేవాకేంద్రం(ఇన్కాయిస్) డైరెక్టర్ డా.టీ.శ్రీనివాసకుమార్ అన్నారు. ఇన్క
దుండిగల్: మూర్చ వ్యాధితో బాలుడు మృతిచెందిన సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…కుత్బుల్లాపూర్ సర్కిల్, సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ రాజీవ్గృ�