జీడిమెట్ల: ఓ విద్యార్థి తల్లిదండ్రులకు లేఖ రాసి అదృశ్యమైన సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కె.బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం… కుత్బుల్లాపూర్ డివిజన్ చెరుకుపల్లి కాలనికి చెంది
దుండిగల్: కార్మికుల సంక్షేమమే ధ్యేయమని టీఆర్ఎస్కేవీ రాష్ట్ర నాయకులు,శ్రమశక్తి అవార్డు గ్రహీత ముద్దాపురం మదన్గౌడ్ అన్నారు. నేపాల్కు చెందిన బోలాసాహూ(45) అనే వ్యక్తి తన కుటుంబసభ్యులతో కలిసి కుత్బుల్లా�
చర్లపల్లి : దివ్యాంగుల చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర సర్కారు కుట్ర చేస్తుందని దివ్యాంగులహక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వెంకట్, అడవయ్యలు అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ �
చర్లపల్లి : నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపట్టనున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ భవానినగర్ సంక్షేమ సంఘం నాయకులు ఎమ్మ�
వినాయక్నగర్ : కరోనా వ్యాక్సిన్ అందరికీ ఇస్తామని అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి అన్నారు. సోమవారం మారుతీనగర్ కాలనీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్న సంక్షేమ సంఘం నాయకులను అభినందించారు.
మల్కాజిగిరి : ఇటీవల భార్య, అత్త చేతిలో హత్యాయత్నానికి గురైన యువకుడు చికిత్సపొందుతూ మృతి చెందాడు. మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జెఎల్ఎస్ నగర్కు చెందిన దండుగల్ల �
మల్కాజిగిరి : ఓ వివాహిత అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాలప్రకారం మల్లికార్జున నగర్కు చెందిన దినేష్కుమార్, సాయి వైష్ణవి లు భార్యభర్తలు. 2018లో వీ
మల్కాజిగిరి : శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మల్కాజిగిరిలో ఘనంగా జరిగాయి. పలు ఆలయాల్లో శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. మారుతీనగర్లోని ఆంజనేయ స్వామివారి ఆలయంలో గల శ్రీక�
కేపీహెచ్బీ కాలనీ: ఇంటి పరిసరాలలో పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ 10 నిమిషాలు కేటాయించాలని మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె. రవికుమార్ అన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు 10 గంటలకు 10 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమంలో �
దుండిగల్: నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నట్లు మేయర్ కొలన్ నీలా గోపాల్రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ
ఉప్పల్ :వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని ఉప్పల్ ఆర్టీఓ పుల్లెంల రవీందర్కుమార్ అన్నారు. సెప్టెంబర్ 1 తేదీ నుంచి పాఠశాలల ప్రారంభమవుతున్న నేపథ్యంలో ట్రాన్స్పోర్ట్ వాహనాల యజమానుల�
రామంతాపూర్ : చౌటుప్పల్ మండంలో ధర్మోజీగూడెం వద్ద బైక్ ను లారీ ఢీ కొట్టడంతో రామంతాపూర్ కు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి. రామంతాపూర్ లోని నెహ్రూనగర్, భరత్నగర్ లకు చెం�