కేపీహెచ్బీ కాలనీ : బాటసారులు, ఆకలితో అలమటించే పేదల కడుపునింపాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. నగరంలో ప్రధాన చౌరస్తాలు, రోడ్ల పక్కన ఏర్పాటు �
అల్లాపూర్ :మోతీనగర్ ఎక్స్టెన్షన్ లో శివరామాంజనేయ దేవాలయం పునర్నిర్మాణానికి దాతలు పుచ్చా శ్రీరామ్మూర్తి కుంటుంబ సభ్యులు రూ.20 లక్షలు విరాళంగా అందించిన్నట్లు ఆలయ కమిటి సభ్యుడు రమేష్ అయ్యంగార్ తెలిపార
శామీర్పేట: తూంకుంటలో శనివారం బొడ్రాయి(నాభిశిల) ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా జరిగింది. బొడ్రాయి ప్రతిష్ఠించిన వేద పండితులు హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ప్రతిష్ఠాపన సందర్భంగా ప్రత్యేక పూజలు, ఉద్వాసన, ప
శామీర్పేట :తృటిలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. ఈ సంఘటన శామీర్పేట రాజీవ్ రహదారిపై శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఓ కారు సిద్దిపేట వైపు నుంచి హైదరాబాద్కు వెళ్తున్నక్రమంలో శామీర్పేట మండలం రాజీ
మేడ్చల్, జవహర్నగర్/పీర్జాదిగూడ/ ఘట్కేసర్ రూరల్/ బోడుప్పల్/ఆగస్టు 27: మంత్రి మల్లారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ.. వివిధ పోలీస్స్ట
మల్కాజిగిరి: మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో నూరుశాతం వాక్సినేషన్ లు పూర్తి చేసుకొని పలు కాలనీలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని ఓల్డ్ నేరేడ్మెట్లో ఆర్కే శ్యామల ఎన్క్లేవ్ లో నూ�
మల్కాజిగిరి: ఆనంద్బాగ్ లోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. దేవాదాయ శాఖ పర్యవేక్షణ అధికారి ఎల్. భాగ్యలక్ష్మి సమక్షంలో 52 రోజులకు గాను భక్తులు స్వామివారి హ
కేపీహెచ్బీ కాలనీ : కరోనా విపత్కర పరిస్థితుల్లో రోగులకు చికిత్స అందించిన డాక్టర్లు, ఇతర వైద్యసిబ్బంది సేవలు ఎనలేనివని కేపీహెచ్బీ కాలనీ యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ వరుణ్ చౌదరి అన్నారు. కేపీహెచ్బీ కాలనీల�
మూసాపేట : చదువు మధ్యలో ఆపేసి, రెగ్యులర్గా పాఠశాలకు వెళ్లలేని వారికోసం సార్వత్రిక విద్యా విధానం ద్వారా చదువుకునే అవకాశాన్ని తెలంగాణ ఓపెన్ స్కూల్ సోసైటీ కల్పిస్తున్నది. కో-ఆర్డినేటర్ సయ్యద్ బుర్హాన్ అంద�
మల్కాజిగిరి : మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామివారి 350 వ ఆరాధనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వెంకటేశ్వరనగర్లోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈనెల 26 వరకు జరుగనున్న
శామీర్పేట: ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతుందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కేసీఆర్ సేవాదళ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద బాధితులు దరఖాస్తు చేసుకోగా మంజూరైన నగదుకు సంబంధించిన చె�
ఉప్పల్ : ఉప్పల్ నియోజకవర్గానికి మంజూరు చేసిన డిగ్రీకళాశాల భవననిర్మాణం కోసం సోమవారం ఉప్పల్ ప్రాంతంలో అధికారులు పర్యటించారు. ఈ మేరకు అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ గన్శ్యాం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అసోసియేషన�
రామంతాపూర్ : దేవాలయాల అభివృద్ధి కి తమ వంతు కృషి చేస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. సోమవారం పాతరామంతాపూర్లోని మల్లి కార్జున స్వామి దేవాలయం స్థలంలో రూ.17 లక్షల 50 వేలతో చేపట్టే కల్యాణ మండ
కాప్రా : నాచారం డివిజన్లో మొబైల్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్ పరిశీలించారు. బాబానగర్, ఎర్రకుంట ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది ఆధ్వర్యంలో ఇంటింటికీ వ�