ఘట్కేసర్ రూరల్: గిరిజనులు తమ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ సమాజంలో గౌరవ ప్రదమైన స్నేహ సంబంధాలనుపెంచుకోవడానికి తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మ
కుత్బుల్లాపూర్ : గాజులరామారం సర్కిల్లో టౌన్ప్లానింగ్ విభాగం ఏసీపీగా పని చేసి, ఇటివలే హన్మకొండకు బదీలీపై వెళ్లిన గణేష్ సోమవారం కరోనాతో మృతి చెందారు. గత 15 రోజుల నుంచి కోవిడ్తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంల
కుత్బుల్లాపూర్ : హుజురాబాద్లో జరిగిన దళిత బంధు ఫథకం ప్రారంభోత్సవానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీగా తరలి వెళ్లారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రా�
జీడిమెట్ల : కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. సోమవారం జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ యూనిట్-1 యూనియన్ అధ్యక్షుడిగ�
దుండిగల్: బౌరంపేట ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం (పీఏసీఎస్) వైస్ చైర్మన్గా దుండిగల్కు చెందిన నల్తూరి క్రిష్ణ నియమితులయ్యారు. ఏడాదిన్నర కాలంగా నలుగుతూ వస్తున్న బౌరంపేట పీఏసీఎస్ వైస్ చైర్మన్ పదవి ఎన్నిక ఎ
పీర్జాదిగూడ: దళిత బంధు పథకం ప్రారంభోత్సవానికి మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో హుజురాబాద్ కు నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. వీరిలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం, డిప్యూటీ మేయర్, క�
రామంతాపూర్ : తల్లి,దండ్రులు లేని ఓ అనాథ బాలిక అన్న పూర్ణ (18 ) గత కొన్ని రోజులుగా రోడ్డు పై తిరుగుతుండగా సురక్షిత్ సేవా ట్రస్టు సభ్యులు బాలికను చేరదీసి అంబర్ పేట పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు ట్రస్టు అధ్�
రామంతాపూర్: టీటీడీ చైర్మన్ గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన వైవి సుబ్బారెడ్డిని ఉప్పల్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు , తెలంగాణ యువకాపునాడు ఉపాధ్యక్షులు గడ్డం రవికుమార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన �
రామంతాపూర్ : విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర ఉప్యాధ్యక్షులుగా రామంతాపూర్ కు చెందిన గుంటోజు బీష్మాచారి ని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు ఎర్రొజు భిక్షపతి చారి , ప్రధాన కార్యదర్శి తల్లో�
శామీర్పేట:హుజురాబాద్లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలంలోని కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్య
దుండిగల్: అనుమానంతో సొంత బావను హత్య చేసిన నిందితులను శుక్రవారం దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలోని సూరారం కాలన
కుత్బుల్లాపూర్: నాగులపంచమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఉదయం నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలతో మహిళలతో కిటకిటలాడాయి. ప్రధాన కూడళ్లు, ఇతర ప్రదేశాలతో పాటు గ్రామదేవతల ఆలయాల ఉన్న పుట్టల వద్ద మహిళలు భక్తిశ్ర
దుండిగల్: బాచుపల్లిలోని ప్రముఖ విద్యాసంస్థ బివిఆర్టి ఎడ్యుకేషన్ సంస్థలోని ఇంజనీరింగ్ విభాగం ఉమెన్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ డా.కెవిఎన్ సునీత అధ్యక్షతన అటల్ టీచింగ్ శిక్షణ తరగతులు జరిగాయి. ఈ నెల 9 ను
మల్కాజిగిరి : దేశానికి స్వాతంత్రం సిద్దించి 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా జాతీయ స్థాయిలో పాఠశాల విద్యార్థులకు వక్తృత్వ, దేశభక్తి గీతాల పోటీని అక్షర కౌముదీ, అక్షరామృతం సంస్థల ఆధ్వర్యంలో ఈనెల 15న నిర్వ