వినాయక్నగర్ : ప్రయాణికులకు ఆర్టీసీ మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని సికింద్రాబాద్ రీజియన్ డిప్యూటీ సీటీఎం జానకిరామ్ అన్నారు. శుక్రవారం లోతుకుంటలో ఆర్టీసీ బస్ పాస్ రెన్యూవల్ కౌంటర్ను ప్రారంభించారు. ఈ
పీర్జాదిగూడ : పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేడిపల్లిలోని శ్రీ శ్రీశ్రీ సీతారామచంద్ర స్వామి( శ్రీ శివ రామ క్షేత్రం)దేవాలయ ప్రాంగణంలో శుక్రవారం వేద పండితులచే ఆలయం పుననిర్మాణ పనులకు భూమిపూజా మహోత్సవ కార్యక్�
మేడ్చల్ :నాగారం మున్సిపల్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో కొలువైఉన్న శ్రీ రమా సత్యనారాయణ స్వామి, శ్రీ షిర్డి సాయిబాబా , శ్రీ అభంజనేయ స్వామి, శ్రీ పోచమ్మ ఆలయాల 13వ వార్షికోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యా
మేడ్చల్ : గ్రామీణ నిరుద్యోగ యువతకు (డిడియు-జీకేవై కార్యక్రమం) ద్వారా శిక్షణ,ఉపాధి కల్పనకు మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 16న అర్హులను గుర్తించడానికి సదస్సు నిర్వహిస్తున్నామని ఎంపీడీఓ శశిరేఖ ఓ ప్రకట
కీసర: రైతుబీమా ఆర్థిక సహాయాన్ని రైతులు చక్కగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్ తెలిపారు. మండల పరిధి భోగారం గ్రామానికి చెందిన సుంకరి శంకర్ ఇటీవల మృతిచెందాడు. తెలంగాణ ప్రభ
మేడ్చల్ : మేడ్చల్ నియోజకవర్గంలో నాగుల పంచమి వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మేడ్చల్ పట్టణంలోని ఎల్లమ్మ దేవాలయం, పెద్ద చెరువు కట్ట�
మేడ్చల్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చి ప్రైవేటు యాజమాన్యాల అధిక ఫీజులకు స్వస్తి చెప్పాలని మేడ్చల్ జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల ప్రధానోపాద్యాయుడు డాక్టర్ బి.శ్రీధర్ అన్నారు. మేడ్చల్ జడ్�
శామీర్పేట : కులవృత్తుల అభ్యోన్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు చిటుకుల సత్యంనాయీ, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి రవీందర్ అన్నారు. ప్రభుత్వం �
శామీర్పేట : వెదజల్లె పద్దతి వరిసాగుతో ఎన్నో లాభాలు ఉన్నాయని ఏడీఏ వెంకట్రాంరెడ్డి అన్నారు. శామీర్పేట మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం పర్యటించి వెదజల్లె పద్దతిలో వరిసాగు చేస్తున్న పంటలను క్షేత్�
శామీర్పేట: నిరుద్యోగ యువతీ, యువకులు ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీవో పద్మజారాణి అన్నారు. మూడుచింతల్పల్లి మండల సమావేశ మందిరంలో శుక్రవారం వృత్తి నైపుణ్య అవగాహన సదస్సు నిర్వహించారు. �
కుత్బుల్లాపూర్ :పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో గృహిణి అదృశ్యమైంది. గుంటూరు జిల్లాకు చెందిన రాంబాబు, నిధ(25) దంపతులు. గత కొన్నేళ్ల కిందట నగరంలోని గుండ్లపోచంపల్లికి వలస వచ్చి ఇద్దరూ ప్రైవేట్ జాబ్ చేస
కుత్బుల్లాపూర్ : ఉద్యోగం కోసం నగరానికి వచ్చిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఆంధ్రప్రదేశ్ ఈస్ట్గోదావరి జ�
శామీర్పేట : పీసీవీ చిన్నారుల పాలిట శ్రీరామరక్ష అని ఎంపీపీ హారికముళిగౌడ్ అన్నారు. మూడుచింతల్పల్లి మండలంలో పీసీవీ వ్యాక్సిన్పై అధికారులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడు
మేడ్చల్ : నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు సింహపురి కాలనీ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలకు మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి పోషకాహార పదార్దాలను పంపిణీ చేశారు. ఈ కార�
కీసర: మండలం అంకిరెడ్డిపల్లి ఎంపీటీసీ, మేడ్చల్ జిల్లా ఎంపీటీసీ ఫోరం అధ్యక్షురాలు పండుగ కవితశశికాంత్ ఆదర్శ సేవా అవార్డునందుకున్నారు. ఎంపీటీసీ కవితశశికాంత్ కరోనా సమయంలో ప్రజలకు చేసిన సేవలు, ఎంపీటీసీ హక్క�