రామంతాపూర్ : విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర ఉప్యాధ్యక్షులుగా రామంతాపూర్ కు చెందిన గుంటోజు బీష్మాచారి ని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు ఎర్రొజు భిక్షపతి చారి , ప్రధాన కార్యదర్శి తల్లోజు చెన్నయ్య, కోశాధికారి పబ్బోజు భిక్షపతిచారిలు నియామకపు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. విశ్వకర్మలసమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా సంఘం పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.