అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన నయవంచనపై అవగాహన కల్పించేందుకు.. బీఆర్ఎస్ పార్టీ తీసుకువచ్చిన ‘కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమం’ మేడ్చల్ జిల్లాలో ముమ్మరంగా సాగుతోంద�
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఉమ్మడి మండలానికి చెందిన 1,189 మంది రైతులకు ప్రభు త్వం ప్రకటించిన రుణమాఫీ వర్తించకపోవటంతో 13రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
మేడ్చల్ జిల్లాలో ఒక్క ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశమే జరిగింది. దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మేడ్చల్ జిల్లాలో మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలు ఉండగ�
రోడ్డు ప్రమాదం యువ డాక్టర్ను చిదిమేసింది. మరో ఏడాదిన్నరలో వైద్య విద్య పూర్తి చేసి, వైద్య వృత్తిలోకి రానున్న యువతిని లారీ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. ఆమెతో పాటు మరొకరు దుర్మరణం పాలయ్యారు.
రుణమాఫీ, కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమించాలని రైతులు యోచిస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 4,600 మంది రై తులకు మాత్రమే రుణమాఫీ జరిగింది.
మేడ్చల్-మల్కాజిగిరిలో జిల్లాలోని ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాల వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో పెద్ద సంఖ్యలో ఆక్రమణలపై ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధిక�
మేడ్చల్ జిల్లాలోని మల్లారెడ్డి వైద్య కళాశాలకు గురువారం వరంగల్ జిల్లా మట్టెవాడ పోలీసులు అప్పియరెన్స్ నోటీసులు జారీచేశారు. 2022లో పీజీ సీట్ల భర్తీ విషయమై కొన్ని కళాశాలలపై విచారణ చేపట్టారు.
నగరంలో వరుస రోడ్డు ప్రమాదాలపై హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలో జరిగిన ప్రమాదం తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. అభం శుభం తెలియని ఐదేండ్ల బాలుడు టిప్పర్ చక్రాల కింద నలి�
రైతులందరికీ రైతు భరోసా అందించకపోతే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని అన్నదాతలు హెచ్చరించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఒకే మండలానికి రైతు భరోసాను వర్తింపజేశారని మిగతా మండలాల రైతులు ఏం పాపం చేశారని ప్ర�
ప్రభుత్వ భూములలో కబ్జాదారులు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 16 మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ భూములలో అ�
మేడ్చల్ జిల్లా కలెక్టర్గా మిక్కిలినేని మను చౌదరి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్కు వచ్చిన ఆయనకు ముందుగా కీసర గుట్ట రామలింగేశ్వరస్వామి దేవస్థాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
మహానగర అనుబంధ జిల్లాలైన మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో పలు మున్సిపాలిటీల్లో వార్డుల విభజన జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం రేపో మాపో నోటిఫికేషన్ జారీ చేయనుందని సమాచారం.
మేడ్చల్ జిల్లాలో ఇందిరమ్మ పథకం లబ్ధిదారుల జాబితా ఎంపికపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో దరఖాస్తుల పరిశీలనను ఎంపీడీవోలు, కమిషనర్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యు