చర్లపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షీక్యాబ్ ద్వారా ఎస్సీ మహిళలకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకొవడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. షీక్యాబ్ పథకం ద్వారా ఉపాధి కల్పించేందుకు మహిళలకు డ్రైవి�
నేరేడ్మెట్ : వ్యక్తి అదృశ్యమైన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఏ.నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం గజ్వేల్లో నివాసం ఉంటున్న రాపల్లి సతీష రెడ్డి (34) హోటల్లో పనిచేస్�
దుండిగల్: కార్మికుల సంక్షేమమే ధ్యేయమని టీఆర్ఎస్కేవీ రాష్ట్ర నాయకులు,శ్రమశక్తి అవార్డు గ్రహీత ముద్దాపురం మదన్గౌడ్ అన్నారు. నేపాల్కు చెందిన బోలాసాహూ(45) అనే వ్యక్తి తన కుటుంబసభ్యులతో కలిసి కుత్బుల్లా�
చర్లపల్లి : నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపట్టనున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ భవానినగర్ సంక్షేమ సంఘం నాయకులు ఎమ్మ�
వినాయక్నగర్ : కరోనా వ్యాక్సిన్ అందరికీ ఇస్తామని అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి అన్నారు. సోమవారం మారుతీనగర్ కాలనీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్న సంక్షేమ సంఘం నాయకులను అభినందించారు.
మల్కాజిగిరి : ఇటీవల భార్య, అత్త చేతిలో హత్యాయత్నానికి గురైన యువకుడు చికిత్సపొందుతూ మృతి చెందాడు. మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జెఎల్ఎస్ నగర్కు చెందిన దండుగల్ల �
కేపీహెచ్బీ కాలనీ: ఇంటి పరిసరాలలో పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ 10 నిమిషాలు కేటాయించాలని మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె. రవికుమార్ అన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు 10 గంటలకు 10 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమంలో �
దుండిగల్: నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నట్లు మేయర్ కొలన్ నీలా గోపాల్రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ