స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోలేని నిరుపేదలకు ఇల్లు నిర్మించుకునేలా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని త్వరలోనే అర్హులైన వారందరికి అందించేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. మేడ్�
ఇప్పటికే కుంపట్ల కుతకుతతో ఉడికిపోతున్న కాంగ్రెస్లో మరో కొత్త కుంపటి మొదలైందా? టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆగడాలకు చెక్ పెట్టేందుకు ఆయనకు పోటీగా మరో నేతను తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నారా
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా కేటాయించిన రూ. 50 కోట్ల నిధుల అభివృద్ధి పనులకు టెండర్ల పూర్తితో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.
Minister Mallareddy | వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొందని రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు.
Ambedkar | భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహేబ్ అంబేద్కర్ఆలోచనా విధానాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు.
గృహలక్ష్మి పథకం నిరుపేదలకు వరంగా మారనుంది. జాగ ఉంటే ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షల సాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నిరుపేదల సొంతింటి కల సాకారం కానుంది.
మేడ్చల్ జిల్లా పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ హరీశ్ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప
CM KCR | సీఎం కేసీఆర్ నేడు మేడ్చల్ జిల్లాలో పర్యటించనున్నారు. శామీర్పేట మండలం అంతాయిపల్లి వద్ద నిర్మించిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు.