చైన్ స్నాచింగ్కు పాల్పడిన వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముమ్మర దర్యాప్తు అనంతరం మహిళ మెడలో నుంచి మంగళసూత్రం లాక్కెళ్లిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి, ఒకరిని చాకచక్యంగా పట్టుకున్నారు.
Hyderabad Student | మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ యువకుడు అమెరికాలో హత్యకు గురయ్యాడు. ఫిలడెల్ఫియాలో పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లినపుడు దుండగులు అతనిని గన్తో కాల్చిచంపారు.
దుండిగల్ అమరవీరుల స్థూపాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అత్యంత బాధాకరమని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana BJP : తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఈసారి ఈటెల రాజేందర్ (Etela Rajender)ను లక్ష్యంగా చేసుకొని అతడికి వ్యతిరేకంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ వర్గం పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.
అవినీతికి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కేరాఫ్గా మారింది. నాలుగు రోజుల క్రితం జిల్లాలోని యూఎల్సీ విభాగానికి చెందిన డిప్యూటీ కలెక్టర్ వంశీమెహన్ను ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు నిర్ధారించి ఏసీబీ �
మేడ్చల్-మలాజిగిరి జిల్లా శామీర్పేట తహసీల్దార్ సుచరిత, ఆమె డ్రైవర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. అలియాబాద్ ప్రాంతంలో 30 ఎకరాల భూముల కన్వర్షన్ కోసం రైతుల నుంచి రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్ట�
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యూఎల్సీ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ను అవినీతి నిరోధకశాఖ శుక్రవారం అరెస్ట్ చేసింది. నిందితుడి వద్ద రూ. 6,22,38,800 విలువైన ఆస్తు
నిత్యం లక్షలాది వాహనాలు.. 30 లక్షల జనాభా... కోర్ సిటీకి వచ్చే వారి సంఖ్య 5-7 లక్షలు.. అయినా అరకొర రవాణా, రోడ్డు సేవలు.. ఏండ్లు గడుస్తున్నా మెరుగైన రవాణా సేవలు లేక, కేవలం వ్యక్తిగత, ఆర్టీసీ బస్సులే దిక్కుగా మారాయి. �
వసంతనగర్ కాలనీలో సోసైటీ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాల కోసం షెటర్లు, షెడ్డులు ఏర్పాటు చేశారని, వీటిపై చర్యలు తీసుకోవాలని సీఎంసీ, కూకట్పల్లి సర్కిల్ అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదని కాలనీక
మేడ్చల్, ఏప్రిల్ 14 : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాపూర్ మల్లన్న గుట్ట వద్ద ఉన్న క్వారీలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి నీటిలో గల్లంతయ్యాడు.