సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ)ఎలివేటెడ్ కారిడార్ విషయంలో సర్కార్ రెండు గ్లాసుల విధానాన్ని అమలు చేస్తోంది. ఒక ప్రాంతానికి ఒక రకంగా, ఇంకో ప్రాంతానికి ఇంకో విధంగా పరిహారం చెల్లిస్తోంది. ప్రాంతానిక�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని డబుల్బెడ్ రూమ్ల నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయోనని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కొనసాగుతున్న డబుల్ బెడ్రూమ్ల నిర్మ�
కాంగ్రెస్ పై ప్రజలకు విసుగు వచ్చిందని, అందుకే అన్ని గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పేరొన్నారు.
కరీంనగర్ జిల్లా మాస్టర్ అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా స్థానిక అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన 12వ రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి.
Medchal | మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైంది. ఆదివారం ఉదయం కెమికల్ ట్యాంకర్ అదుపుతప్పి విగ్రహాన్ని ఢీకొనడంతో విగ్రహం పూర్తిగా పాడైంది. ఈ ఘటనపై
సూపర్మాక్స్ పరిశ్రమలో జరిగిన దొంగతనంపై ప్రభుత్వం సమగ్రవిచారణ జరిపించి కార్మికులకు న్యాయం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే.మల్లికార్జున్ డిమాండ్ చేశారు.
జీహెచ్ఎంసీ (GHMC) విలీనంలో మేడ్చల్ (Medchal) నియోజకవర్గం మూడు ముక్కలైంది. 7 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లను 16 డివిజన్లుగా విభజించడంతో పాటు మూడు జోన్లలో కలిపారు.