Marri Rajashekar Reddy | అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జిహెచ్ఎంసి సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ రవి
MLA Marri Rajashekar Reddy | సమాజ సేవకు యువత ముందుకు రావాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నెరేడ్మెట్లోని ప్రభుత్వ మండల ప్రాథమిక స్కూల్లో విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్, పెన్సిల్ కిట్లను ఎమ్మెల్య�
స్కూల్ బస్సుల పై మేడ్చల్ ఆర్టీఏ అధికారులు కొరడా ఝళిపించారు. వేసవి సెలవుల అనంతరం గురువారం పునః ప్రారంభం కావడంతో స్కూల్ బస్సుల పై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి తనిఖీలు చేపట్టారు.
Indiramma Illu | కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు వస్తాయనే ప్రచారం నేపథ్యంలో అధికారులు చర్యలకు దిగారు. ఇండ్లు లేని అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపులు జరిగేలా విచారణ చేయనున్నట్లు అధికారుల ద్�
Indiramma Illu | ఇందిరమ్మ ఇంటి పథకంపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెసోళ్లకే కేటాయిస్తున్న నేపథ్యంలో అసలైన అర్హులకు ఈ పథకం ద్వారా లబ్ధి జరుగుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Chicken Center | అపరిశుభ్ర వాతావరణంలో విక్రయాలు జరుపుతున్న చికెన్ సెంటర్లను మేడ్చల్ మున్సిపాలిటీ అధికారులు సీజ్ చేశారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా శుక్రవారం కమిషనర్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది
BAS Admissions | ఈ విద్యా సంవత్సరం 2025-26కి గానూ గిరిజన బాలబాలికల బెస్ట్ అవైలబుల్ స్కూల్ (BAS)లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జిల్లాలోని 35 సీట్లు ఉ