చర్లపల్లి డివిజన్ ఈసీనగర్ కాలనీ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఈసీ నగర్ హౌజ్ బిల్డింగ్ సోసైటీ కమిటీ అధ్యక్షుడు బూడిద శ్రవణ్కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పెగడపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. గురువారం తెల్లవారుజామున పెగడపల్లి వద్ద ఆటో, బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచె�
బీఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27వ తేదీన జరగనున్న రజతోత్సవ భారీ బహిరంగ సభకు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు తన మూడు నెలల గౌరవ వేతనాన్ని విరాళంగా
వేతనాలు రాక పంచాయతీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. విధులు బహిష్కరించి నిరసనలు తెలుపుతున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న 61 పంచాయతీల్లో మొదట 33 పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం న�
స్లాట్ బుక్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం దస్తావేజు లేఖరులు ఆందోళన బాట పట్టారు. మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
Double Bedroom | డబుల్ బెడ్రూం ఇండ్లు పొంది.. వాటిలో చేరకుండా ఉన్న లబ్ధిదారులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. తక్షణమే డబుల్ బెడ్రూం ఇండ్లలోకి రాకపోతే వాటిని రద్దు చేయాలని భావిస్తోంది.
Shambhipur Raju | ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు అన్నారు.
మేడ్చల్ జిల్లా శామీర్పేట (Shamirpet) మండలం తుర్కపల్లి వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అప్పటికీ ఆగని కా�
ఎంఎంటీఎస్ రైల్లో మహిళపై అత్యాచారయత్నం ఘటన మరువకముందే.. మరో యువతిపై అఘాయిత్యానికి యత్నించారు దుండగులు. ఆదివారం రాత్రి మేడ్చల్ (Medchal) రైల్వే స్టేషన్ పరిధిలో ఓ యువతి ఒంటరిగా వెళ్తున్నది. ఆమెను అడ్డుకున్న
Pet Basheerabad | మేడ్చల్ జిల్లా పేట్బషీరాబాద్ పరిధిలో ఓ డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ వెళ్తున్న నలుగుర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడి మరణించగా.. మరో ముగ్గురు స్వల్ప గాయాలతో �