Organic methods | సేంద్రియ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డా.శ్రీదేవి అన్నారు.
Brutal murder | మేడ్చల్ పోలీస్స్టేషన్(Medchal) పరిధిలో ఐదు రోజులు గడవక ముందే మరో దారుణ హత్య జరిగింది. తన మంచిని కోరిన వ్యక్తిని నడిరోడ్డులో అందరూ చూస్తుండగా మరో వ్యక్తి బంధుత్వాన్ని కూడా మరిచి కత్తితో పొడిచి(Brutal murder) చం�
వైన్స్లో పని చేసే ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. అతి కిరాతకంగా చెవులు, గొంతు, ముక్కు కోసి, కాల్చి వేశారు. ఈ దారుణ ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధి అత్వెల్లిలో జరిగింది.
పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు సంబంధించిన వివరాలను మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
MLA Marri Rajashekar Reddy | ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చించి పనులను చేపడుతున్నదని, వీటి అమలు విషయంలో ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పే�
చర్లపల్లి డివిజన్ ఈసీనగర్ కాలనీ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఈసీ నగర్ హౌజ్ బిల్డింగ్ సోసైటీ కమిటీ అధ్యక్షుడు బూడిద శ్రవణ్కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పెగడపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. గురువారం తెల్లవారుజామున పెగడపల్లి వద్ద ఆటో, బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచె�
బీఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27వ తేదీన జరగనున్న రజతోత్సవ భారీ బహిరంగ సభకు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు తన మూడు నెలల గౌరవ వేతనాన్ని విరాళంగా
వేతనాలు రాక పంచాయతీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. విధులు బహిష్కరించి నిరసనలు తెలుపుతున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న 61 పంచాయతీల్లో మొదట 33 పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం న�
స్లాట్ బుక్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం దస్తావేజు లేఖరులు ఆందోళన బాట పట్టారు. మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.