Dental College | దంత వైద్యం సున్నితమైందని, మనిషి ఆకారానికి కొత్తందాన్ని ఇస్తాయని, నూతన టెక్నాలజితో యువ డాక్టర్లు మెరుగైన వైద్యాన్ని అందించాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పిలుపునిచ్చారు.
Tenth Exams | ఈ నెల 21వ తేదీ నుంచి మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా పది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల నిర్వహణ నిమిత్తం 230 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ప్యారడైజ్ జంక్షన్ నుండి శామీర్ పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం భూసేకరణ కొరకు పునరావాస, ఉపాధి కల్పన కొరకు గ్రామసభలను నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఒక �
మేడ్చల్లో వేసవి ప్రారంభంలోనే నీటి కటకట మొదలైంది. పట్టణంలో ఎటూ చూసినా నీటి ట్యాంకర్లే దర్శనమిస్తున్నాయి. అంతంగా వస్తున్న మిషన్ భగీరథ నీరు.. మండిపోతున్న ఎండలు.. అడుగంటిన భూగర్భ జలాలు.. నీటి పథకం నిర్వహణ లో�
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై అసెంబ్లీలో ప్రశ్నిస్తారనే భయంతోనే మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని అమానుషంగా సస్పెండ్ చేయడం దుర్మార్గమని మాజీ మేయర్ మేకల కావ్య విమర్శించారు.
Nandanavanam | దాడులకు భయపడం... గుండాలకు బెదరం... కాంగ్రెస్ వస్తే పేదలకు మేలు చేస్తదనుకుంటే... ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని చూస్తుందని, ఎట్టి పరిస్థితిలో నందనవనం పార్కును కబ్జా కాకుండా ప్రా
Dammaiguda | దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని పలు వార్డు కార్యాలయ గ్రామాల్లో పనిచేసే మున్సిపల్ కార్మికులకు 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులందరు అందోళనకు దిగారు.
Nandanavanam | కాంగ్రెస్ పాలనలో పార్కులకు రక్షణ లేకుండా పోయింది. చెరువులు, ప్రభుత్వ స్థలాలు కాపాడుతామంటూ గొప్పలు చెబుతూ హైడ్రాను కేటాయించి హంగామా సృష్టించిన సీఎం రేవంత్రెడ్డికి నందనవనం పార్కు కనిపిస్తాలేదా..?
RIMC | రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజ్లో(ఆర్ఐఎంసి) డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్) లో 8వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి విజయకుమారి ఒక ప్రకటనలో తెలిపారు.
Congress | కాంగ్రెస్ పార్టీలో అయోమయ పరిస్థితి నెలకొంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పార్టీ నేతల్లో సమన్వయ లోపంతో క్యాడర్లో పూర్తిగా నిరుత్సాహం నెలకొంది. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నట్లే లేదని
Etala Rajender | ప్రజల ఆస్తులపై హైడ్రా కత్తి వేలాడదీసి సీఎం రేవంత్ రెడ్డి చెలగాటమాడుతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా విమర్శించారు. జగద్గిరిగుట్ట కొండపై ఉన్న ఆలయాలకు ఇటీవల హైడ్రా నోటీసులు ఇచ్చింది.
Rythu Bharosa | రైతు భరోసా పథకంపై రైతులు నమ్మకం కొల్పోతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో యాసంగిలో 14, 300 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అందించేలా ప్రభుత్వం నిర్ణయించింది.