QR Code | దేశం డిజిటల్ ఇండియాగా మారిపోయింది. నగదు చెల్లింపులు కూడా ఆన్లైన్లోనే అధికమైపోయాయి. చివరకు చాయ్ తాగినా కూడా ఆ పైసలను కూడా ఆన్లైన్లోనే చెల్లిస్తున్నారు.
Water | కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ గాయత్రి నగర్లో గత 25 రోజులుగా చుక్క మంచినీరు(Water) రావడం లేదంటూ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Oyo | ఓయో రూమ్ ఎదుట మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీలోని రాంపల్లి గ్రామానికి చెందిన షిరిడిసాయి కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన ఓయోను తీసేయాలని డిమాండ్�
సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజలకు సేవలందిస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప�
సమగ్ర కుల గణన సర్వేలో పాల్గొనని వారు తమ పేర్లను సర్వేలో నమోదు చేసుకోవాలని తెలంగాణ రాష్ర్ట బీసీ కమిషన్ సభ్యులు బాలలక్ష్మి సూచించారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలలో శనివారం నాడు బీసీ కమిషన్ సభ్యులు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజును కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, సంక్షేమ సంఘాల ప్ర
MLA KP Vivekananda | మహా శివరాత్రి పర్వదిన వేడుకలను పురస్కరించుకొని ఈ నెల 26వ తేదీన దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేటలోని శ్రీశ్రీశ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో భ్రమరాంబికా మల్లికా
Telangana | పస్తులున్నాం... లాఠీ దెబ్బలు తిన్నాం... కానీ తెలంగాణ ఉద్యమానికి వెనకడుగు వేయలేదు... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్న ఉద్యమకారుల ఊసే ఎత్తడం లేదని, పోరాటాలు కొత్తేమి కాదని మరో ఉద్�
Medchal | చిన్ననాటి స్నేహితుల కోసం వచ్చి వారిని కలిసిన ఆనందంలో చెరువులో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ యువకుడు నీట మునిగి మృతిచెందాడు. ఈ ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Keesara | కీసరగుట్ట బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాతర బ్రహ్మోత్సవాల్లో జిల్లా స్థాయి అ�
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారి�
Hyderabad | హైదరాబాద్లోని మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మేడ్చల్ బస్ డిపో ముందు పట్టపగలే అందరూ చూస్తుండగా ఇద్దరు వ్యక్తులు దారుణంగా కత్తులతో నరికి చంపేశారు.
MLA Vivekanand | ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా తగు చర్యలు తీసుకుంటున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకనంద్(MLA Vivekanand) అన్నారు.