Dundigal | దుండిగల్ : బాచుపల్లిలోని ఓ కళాశాలలో అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఘటనపై అటు కుటుంబీకులు, ఇటు పోలీసులకు సమాచారం అందించకుండా కళాశాల యాజమాన్యం వైద్యశాలకు మృతదేహ
MLA KP Vivekananda | ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రజల్లో శాంతి సామరస్యం.. భక్తి సమభావం నెలకొంటుందని కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు కేపీ వివేకానంద అన్నారు. రాజుల రామారం సర్కిల్ సూరారం డివిజన్ నల్లగుట్ట భ్రమరాంబ మల్లికా�
MLA Mallareddy | తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఆలోచన మేరకు దేశంలోనే మొదటిసారి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశామని మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు.
Medchal | పేదల ఇళ్ళపై... కాంగ్రెస్ ప్రభుత్వం పగబట్టిందంటూ జవహర్నగర్ ప్రజలు శాపనార్థాలు పెట్టారు. అట్టలు పెట్టుకుని, కవర్లు చుట్టుకుని గుడిసెలో బ్రతుకుతున్నాం... కాయకష్టం చేసి కాలం వెళ్లదీస్తుంటే సీఎం రేవంత�
Medchal | బస్సుకోసం బస్టాప్లో వేచి చూస్తున్న ఇద్దరు యువతులను రెడీమిక్స్ లారీ డి కొట్టింది. ఈ ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది.
మేడ్చల్ పట్టణంలో (Medchal) ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మెదక్ జిల్లా చిన్నశకరంపేట మండలం ఎస్ కొండాపూర్ గ్రామానికి చెందిన నునావత్ రమేశ్ మేడ్చల్ పట్టణంలో భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నారు.
‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్లు ఉంది కాంగ్రెస్ పెద్దల తీరు. ఒకవైపు సమగ్ర ఆర్థిక, సామాజిక, కుల గణన సర్వే (Samagra Survey)తప్పుల తడకగా ఉందని దుమారం రేగుతుండగా, మరోవైపు సర్వే చేసిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్
Aadhar Center | శామీర్పేట, ఫిబ్రవరి 7 : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్పేట మండల పరిధిలోని ఆలియాబాద్ గ్రామ ఉన్నత పాఠశాలలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించారు. తి రోజు ఆధార్ క�
న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చిన ఓ యువతికి మాయమాటలు చెప్పి ఓ కానిస్టేబుల్ లోబరచుకున్నాడు. మెల్లిగా మాటలు కలిపి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెను గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడ�
న్యాయం కోసం పోలీస్టేషన్కు వచ్చిన యువతి (31)ని మాయ మాటలతో కానిస్టేబుల్ (Constable) లోబర్చుకున్నాడు. పెండ్లి చేసుకుంటానని నమ్మించి, గర్భవతిని చేశాడు. అప్పటికే పెళ్లి అయిందన్న విషయం తెలుసుకున్న యువతి అతడిని నిలదీ�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మిగిలిన 34 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో చేర్చాలని జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదికను సమర్పించినట్లు తెలిసింది. జిల్లాలో గతంలో 62 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 28 వ�
Hyderabad | మేడ్చల్, జనవరి31(నమస్తే తెలంగాణ): ఎలివేటెడ్ కారిడార్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ గుర్తింపు ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే భూసేకరణ ప్రక్రియకు సంబంధించి వచ్చిన అభ్యంత
ఫీజు బకాయి చెల్లించడంలేదని ఓ విద్యార్థిని పాఠశాలలో నిర్బంధించిన ఘటన మేడ్చల్ పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ పట్టణంలోని క్రిక్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఫీజు బకాయ�