మున్సిపాలిటీల్లో నిధులు లేక అభివృద్ధి పనులు నిలిచి పోతున్నాయి. దీంతో అధికారులు పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో పన్నుల వస�
ఆర్టీఏ కార్యాలయాల్లో స్మార్ట్ కార్డులు గుట్టలుగా పేరుకుపోయాయి. వాహనదారులకు అందాల్సిన కార్డులు రెండు, మూడు నెలలు గడుస్తున్నా అందడం లేదు. తమ కార్డు ఎప్పుడొస్తుందోనని వాహనదారులు ఎదురుచూస్తున్నారు. కానీ
నార్త్ సిటీ మెట్రో సాధనలో మేడ్చల్ మెట్రో సాధన సమితి కీలక నిర్ణయం తీసుకున్నది. నార్త్ సిటీకి మెట్రో నిర్మాణమే లక్ష్యంగా స్థానిక కమ్యూనిటీలను భాగస్వామ్యం చేసేలా కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్�
మేడ్చల్ ఆర్టీసీ బస్టాండ్లో డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. గత నెల 30వ తేదీన యాదాద్రిలో మూతపడిన పరిశ్రమలో మెఫెడ్రోన్ మాదకద్రవ్యాన్ని తయారు చేస్తున్న ఓ వ్యక్తిని మేడ్చల్లోని పారిశ్రామికవాడలో యాంటీ
KTR | రాబోయే రోజుల్లో తెలంగాణ ఆడబిడ్డలకు ప్రత్యేకమైన బతుకమ్మ కనపడొద్దని.. తెలంగాణను మాయం చేయాలనే కుట్ర కనిపిస్తుందని కేటీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లాలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్�
KTR | మహత్తర తెలంగాణ పోరాటంలో పుట్టిన తల్లి.. తెలంగాణ జనని అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవి
కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా చేస్తున్న కులగణన సర్వే మొక్కుబడిగా జరుగుతున్నది. దేశానికే దిక్సూచి, సామాజిక న్యాయం అం టూ ఆర్భాటపు ప్రకటనలు చేసిన ప్రభుత్వం ఆచరణలో తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తున్నది.
సమగ్ర కుటుంబ సర్వేపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైంది. సర్వే దేశానికే దిక్సూచి, సామాజిక న్యాయం అంటూ ఆర్భాటంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన సర్వే ఫారాలు రోడ్డుపై కనిపించడం సర్వత్రా చర్చనీయాంశం�
Hydraa | రాష్ట్రంలో హైడ్రా(Hydraa)కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లా నాగారం (Nagaram)మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా రెండు బృందాలుగా ఏర్పడి కూల్చివేతలు కొనసాగిస్తున్నారు.
పదో తరగతి ఫెయిల్ అయ్యాడు..జల్సాలకు అలవాటుపడ్డాడు. బేకరీలో పార్ట్టైమ్ జాబ్ చేస్తే వచ్చే డబ్బులు సరిపోలేదు. విలాసవంతమైన జీవనం కోసం ప్రభుత్వ నిషేధిత మాదకద్రవ్యాలను ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకొన�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మాదారం ఇండస్ట్రియల్ పార్క్ (పారిశ్రామికవాడ) ప్రారంభానికి నోచుకోవడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ పార్క్ ఏర్పాటుకు రూ. 60 కోట్ల నిధులు వెచ్చించి 186 ఎకరాల భూమిని కేటాయి
Hyderabad | మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఏడేండ్ల బాలిక.. శవమై కనిపించింది. బిడ్డ మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ విషాద ఘటన సూరారంలో చోటు చేసుకుంది.