మూడో విడత రుణమాఫీ జాబితాలోనూ స్థానం దక్కని రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మూడో విడతలో భాగంగా రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్నవారిలో 342 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు.
రెప్పపాటులో ఘోరం జరిగింది. ఆదివారం కావడంతో ఆటవిడుపుగా వచ్చి ఆనందంగా గడుపుదామనుకున్న కుటుంబంలో అంతులేని విషాదం నిండింది. బిడ్డల ను కాపాడబోయి తండ్రి సైతం రైలు ఢీకొని మృత్యువాతపడటం చూపరులను కలిచివేసిం ది
MLA Mallareddy | : జీవితంలో ఎలాంటి లోటు లేని తాను ప్రాణమున్నంతవరకు ప్రజా సేవ చేస్తానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(MLA Mallareddy) అన్నారు. మేడ్చల్ మండలంలోని రావల్కోల్ గ్రామంలో గంగ పుత్ర సంఘం నూతన భవనాన్న�
కుక్కలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక చోట దాడికి తెగబడి.. నష్టం కలిగిస్తున్నాయి. తాజాగా, శామీర్పేట మండలంలో గొర్రెల పాకపై దాడి చేసి, తీవ్ర నష్టం కలిగించాయి. స్థానికుల కథనం ప్రకారం.
అనాథలు, బాల కార్మికుల గుర్తింపునకు శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఆపరేషన్ ముస్కాన్-10 పేరిట పిల్లల భవిత వారి భరోసాకు ఈ నెల చివరి వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నది.
YouTuber | కుటుంబకలహాల నేపథ్యంలో చెరువులో(Pond) దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ వివాహితను యూట్యూబ్ రిపోర్టర్(YouTuber) రక్షించాడు. ఈ సంఘటన మేడ్చల్(Medchal) జిల్లా సూరారం(Suraram ps) పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంద�
Medchal | మేడ్చల్ పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇద్దరు దొంగలు జగదాంబ బంగారం షాపులోకి చొరబడి.. బంగారం, నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యజమానిపై కత్తితో దాడి చేశారు.
Drugs | మేడ్చల్ ఎక్సైజ్ పోలీసు స్టేషన్ పరిధిలో రూ. 2.5 లక్షల విలువ చేసే డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గండిమైసమ్మ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు పోలీసు
Wild cat | అడవి పిల్లిని(Wild cat) చూసి చిరుత పులి పిల్ల అనుకొని స్థానికులు భయాందోళనకు గురైన సంఘన మేడ్చల్ జిల్లా(Medchal) గాజుల రామారం డివిజన్ పరిధి కైసర్నగర్లో చోటు చేసుకుంది.
వానకాలం పంటల సాగుకు యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 28,585 ఎకరాలలో వివిధ పంటల సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు.
బెట్టింగ్లకు (Betting) అలవాటుపడి డబ్బులు పోగొట్టుకున్న కుమారుడిని చంపేశాడో తండ్రి. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం బగిరాత్పల్లికి చెందిన ముకేశ్ కుమార్ బెట్టింగ్, జల్సాలకు అలవాటుపడ్డారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్, శామీర్పేట, దుండిగల్లో సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో బ్యాంకులకు నగదు తీసుకెళ్లే వా�
KTR | బీజేపీని అడ్డుకునే దమ్ము ఒక్క బీఆర్ఎస్కే ఉందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. 2014, 2019 ఎన్నికల్లో కూడా బీజేపీని అడ్డుకున్నది బీఆర్ఎస్ మాత్రమే అని స్పష్టం చేశారు.