Wild cat | అడవి పిల్లిని(Wild cat) చూసి చిరుత పులి పిల్ల అనుకొని స్థానికులు భయాందోళనకు గురైన సంఘన మేడ్చల్ జిల్లా(Medchal) గాజుల రామారం డివిజన్ పరిధి కైసర్నగర్లో చోటు చేసుకుంది.
వానకాలం పంటల సాగుకు యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 28,585 ఎకరాలలో వివిధ పంటల సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు.
బెట్టింగ్లకు (Betting) అలవాటుపడి డబ్బులు పోగొట్టుకున్న కుమారుడిని చంపేశాడో తండ్రి. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం బగిరాత్పల్లికి చెందిన ముకేశ్ కుమార్ బెట్టింగ్, జల్సాలకు అలవాటుపడ్డారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్, శామీర్పేట, దుండిగల్లో సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో బ్యాంకులకు నగదు తీసుకెళ్లే వా�
KTR | బీజేపీని అడ్డుకునే దమ్ము ఒక్క బీఆర్ఎస్కే ఉందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. 2014, 2019 ఎన్నికల్లో కూడా బీజేపీని అడ్డుకున్నది బీఆర్ఎస్ మాత్రమే అని స్పష్టం చేశారు.
KTR | మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో వలస పక్షులకు ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత మీకు కనబడరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఓటు
పది పరీక్ష పత్రాల మూల్యాంకానికి రాని 385 మంది ఉపాధ్యాయులకు మేడ్చల్ విద్యాశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీరిలో దాదాపు ఏడాది క్రితం మరణించిన ఒక ఉపాధ్యాయురాలికి నోటీసుల రావడం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చన�
Malla Reddy | మా నాన్న ఎన్నో నోములు నోచితే.. నేను పుట్టాను అంటూ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంత అభిమానం, ఆదరణ లభించిందంటే.. ఇది నా అదృష్టం అని మల్లారెడ్డి పేర్కొన్నారు.
KTR | జై శ్రీరాం నినాదం కడుపు నింపదు.. ఆ నినాదం నీకు ఉద్యోగం ఇవ్వదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు కావాలి అని కేటీఆర్ అన్నారు.
KTR | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలే అని చెప్పుకునే బాపతి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ పేర్కొన్నారు.
Medchal | : దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న ఓ యువకుడిని బాలానగర్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడి వద్ద రూ. 75,200 విలువ చేసే 94 గ్రాముల హ్యాష్ ఆయిల్ను స్వాధీ�
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ స్టేషన్ల పెంపునకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా పార్లమెంట్ పరిధిలోని పోలింగ్ స్టేషన్లలో గ్రామీణ బూత్ స్థాయిలో ఒక పోలింగ్ కేంద్రానికి 1500 మ�
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో ఒకటైన గృహజ్యోతి (Gruha Jyoti) పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సబ్సిడీ సిలిండర్తోపాటు గృహావసరాలకు 200 యూనిట్లలోపు విద్యుత్ను ఉచితంగా అందించే గృహలక్ష్మి పథక