CM KCR | తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేంద్రానికి తలొగ్గి.. తలకాయలు గంగిరెద్దుల్లా ఊపితే 58ఏళ్లు గోసపడ్డామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ధ్వజమెత్తారు. మేడ్చల్ నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద �
CM KCR | బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం మహబూబ్నగర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత జడ్చర్ల తర్వాత మేడ్చల్లో నిర్వహించే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్�
మేడ్చల్లో బుధవారం జరిగే ప్రజా ఆశ్వీరాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. మేడ్చల్లోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. లక్ష మందితో సభ ని
మేడ్చల్లో ఈ నెల 18న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Road Accident | మేడ్చల్ జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం, బైక్ ఢీకొట్టుకున్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మేడ్చల్ చెక్పోస్ట్ - కిష్టాపూర్ మార్గంలో ఈ ప్రమాదం చోటు చే�
Heavy Rains | మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మ గూడ నీట మునిగింది.
జీహెచ్ఎంసీలో (GHMC) తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం కురుస్తున్నది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మరో మూడు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే (Heavy Rains) అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో హై
Medchal | మేడ్చల్ మల్కాజ్గిరి : జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. ప్రైవేటు టీచర్పై ఓ ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ప్రేమను నిరాకరించిందనే కోపంతోనే ఆమెపై నాగరాజు అనే యువకుడు దాడి చేసి తీవ్ర�
త్వరితగతిన కేసులను విచారించి, సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తున్నామని హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరధే తెలిపారు. కుషాయిగూడ పారిశ్రామికవాడలో తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసిన మేడ్చల్-మల్కా�
హైదరాబాద్లో రియల్ రంగాన్ని హెచ్ఎండీఏ పరుగులు పెట్టిస్తున్నది. ప్రతి ఒక్కరూ సొంతింటి కలను నేరవేర్చుకునేందుకు ఆరాటపడుతున్న తరుణంలో ప్రజల డిమాండ్కు అనుగుణంగా ప్లాట్లను ఈ వేలంలో అమ్మకానికి పెడుతున్�
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ (Professor Jayashankar) నుంచి తాను అనేక అంశాలు నేర్చుకున్నాని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఆయన తమ కుటుంబ సభ్యుల్లో ఒకరని చెప్పారు.
రాష్ట్రంలో నిర్మాణరంగంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు టాప్లో ఉన్నాయి. పేద, మధ్య తరగతి, ఉన్నత తరగతివారు నిర్మించుకునే అన్ని రకాల ఇండ్ల నిర్మాణాల్లో ఈ రెండు జిల్లాలే ముందువరుసలో నిలిచాయి. మూడేండ్లుగా ఈ �
Farmers Resolution | ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉంటామని మేడ్చల్,మల్కాజిగిరి రైతులు తీర్మానం చేశారు. ఈమేరకు మంగళవారం మేడ్చల్,మల్కాజిగిరి జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసి తీర్మానం ప్రతిని ర�