బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి నాలు దిక్కుల ఐటీ పార్క్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో నిర్మించనున్న గేట్వే ఐటీ పార్క్ జిల్లాకు తలమానికంగా మారనుంది.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటువేస్తే మోరీలో వేసినట్టేనని, దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేని అభివృద్ది పనులు తెలంగాణలో సీఎం కేసీఆర్ పదేండ్లలో చేసి దేశంలోనే నంబర్ వన్ సీఎం కేసీఆర్ నిలిచారని కార�
Mallareddy | వారంటీ లేని ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ వస్తుంది.. ఎవరూ నమ్మొద్దు అని మంత్రి మల్లారెడ్డి సూచించారు. కాంగ్రెస్ పార్టీ దొంగలకు అడ్డాగా మారిపోయిందని విమర్శించారు
CM KCR | మేడ్చల్ నియోజకవర్గ ప్రజల కష్టాలను అర్థం చేసుకునే మల్లారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రాజకీయ అనుభవం కలిగిన, సింపుల్గా ఉండే మల్లారెడ్�
CM KCR | తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేంద్రానికి తలొగ్గి.. తలకాయలు గంగిరెద్దుల్లా ఊపితే 58ఏళ్లు గోసపడ్డామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ధ్వజమెత్తారు. మేడ్చల్ నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద �
CM KCR | బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం మహబూబ్నగర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత జడ్చర్ల తర్వాత మేడ్చల్లో నిర్వహించే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్�
మేడ్చల్లో బుధవారం జరిగే ప్రజా ఆశ్వీరాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. మేడ్చల్లోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. లక్ష మందితో సభ ని
మేడ్చల్లో ఈ నెల 18న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Road Accident | మేడ్చల్ జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం, బైక్ ఢీకొట్టుకున్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మేడ్చల్ చెక్పోస్ట్ - కిష్టాపూర్ మార్గంలో ఈ ప్రమాదం చోటు చే�
Heavy Rains | మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మ గూడ నీట మునిగింది.
జీహెచ్ఎంసీలో (GHMC) తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం కురుస్తున్నది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మరో మూడు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే (Heavy Rains) అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో హై