Medchal | మేడ్చల్ మల్కాజ్గిరి : జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. ప్రైవేటు టీచర్పై ఓ ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ప్రేమను నిరాకరించిందనే కోపంతోనే ఆమెపై నాగరాజు అనే యువకుడు దాడి చేసి తీవ్ర�
త్వరితగతిన కేసులను విచారించి, సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తున్నామని హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరధే తెలిపారు. కుషాయిగూడ పారిశ్రామికవాడలో తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసిన మేడ్చల్-మల్కా�
హైదరాబాద్లో రియల్ రంగాన్ని హెచ్ఎండీఏ పరుగులు పెట్టిస్తున్నది. ప్రతి ఒక్కరూ సొంతింటి కలను నేరవేర్చుకునేందుకు ఆరాటపడుతున్న తరుణంలో ప్రజల డిమాండ్కు అనుగుణంగా ప్లాట్లను ఈ వేలంలో అమ్మకానికి పెడుతున్�
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ (Professor Jayashankar) నుంచి తాను అనేక అంశాలు నేర్చుకున్నాని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఆయన తమ కుటుంబ సభ్యుల్లో ఒకరని చెప్పారు.
రాష్ట్రంలో నిర్మాణరంగంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు టాప్లో ఉన్నాయి. పేద, మధ్య తరగతి, ఉన్నత తరగతివారు నిర్మించుకునే అన్ని రకాల ఇండ్ల నిర్మాణాల్లో ఈ రెండు జిల్లాలే ముందువరుసలో నిలిచాయి. మూడేండ్లుగా ఈ �
Farmers Resolution | ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉంటామని మేడ్చల్,మల్కాజిగిరి రైతులు తీర్మానం చేశారు. ఈమేరకు మంగళవారం మేడ్చల్,మల్కాజిగిరి జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసి తీర్మానం ప్రతిని ర�
మేడ్చల్ జిల్లా శామీర్పేట్లో (Shamirpet) కాల్పులు కలకలం సృష్టించాయి. శామీర్పేటలో ఉన్న సెలబ్రిటీ క్లబ్లో (Celebrity club) ఓ యువకుడిపై మరో వ్యక్తి కాల్పులు జరిపాడు.
మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో ముగ్గురు అదృశ్యమయ్యారు. అస్సాంకు చెంది న బాగి రాం(53) అదే ప్రాంతానికి చెందిన అజ య్, ప్రదీప్తో కలిసి బతుకుదెరువు కోసం ఈనెల 9న మేడ్చల్కు వచ్చారు. మండలంలోని రాయిలాపూర్ గ్ర�
Girl Missing | మేడ్చల్లోని బాలిక కిడ్నాప్ కేసులో పోలీసులు కొద్ది గంటల్లోనే ఛేదించారు. మేడ్చల్లోని ఈడబ్ల్యూఎస్ కాలనీకి చెందిన కృష్ణవేణి అనే నాలుగేళ్ల చిన్నారి ఇంటి ఎదుట ఆడుకుంటున్న ఒక్కసారిగా అదృశ్యమైంది.
దళితులను ధనవంతులను చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. దళితులను వ్యాపారాల్లో రాణించే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత సీఎ�
TSRTC | హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో మరో కొత్త మార్గంలో సిటీ బస్సులను నడిపించనున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ ప్రాంతీయాధికారి సీహెచ్ వెంకన్న తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటించారు. మేడ్చల్ నుంచి మెహిదీపట�
ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) 36 రైళ్లను రద్దుచేసింది. ఈ నెల 25 (ఆదివారం) నుంచి జూలై 3 వరకు ఈ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది.
రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం సంక్షేమ సంబు
సూర్యాపేటలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సత్తా చాటింది. బాల, బాలికల విభాగాల్లో ఆ జిల్లా జట్లు ప్రథమ బహుమతిని గెలుచుకున్నాయి.