మేడ్చల్ జిల్లా శామీర్పేట్లో (Shamirpet) కాల్పులు కలకలం సృష్టించాయి. శామీర్పేటలో ఉన్న సెలబ్రిటీ క్లబ్లో (Celebrity club) ఓ యువకుడిపై మరో వ్యక్తి కాల్పులు జరిపాడు.
మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో ముగ్గురు అదృశ్యమయ్యారు. అస్సాంకు చెంది న బాగి రాం(53) అదే ప్రాంతానికి చెందిన అజ య్, ప్రదీప్తో కలిసి బతుకుదెరువు కోసం ఈనెల 9న మేడ్చల్కు వచ్చారు. మండలంలోని రాయిలాపూర్ గ్ర�
Girl Missing | మేడ్చల్లోని బాలిక కిడ్నాప్ కేసులో పోలీసులు కొద్ది గంటల్లోనే ఛేదించారు. మేడ్చల్లోని ఈడబ్ల్యూఎస్ కాలనీకి చెందిన కృష్ణవేణి అనే నాలుగేళ్ల చిన్నారి ఇంటి ఎదుట ఆడుకుంటున్న ఒక్కసారిగా అదృశ్యమైంది.
దళితులను ధనవంతులను చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. దళితులను వ్యాపారాల్లో రాణించే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత సీఎ�
TSRTC | హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో మరో కొత్త మార్గంలో సిటీ బస్సులను నడిపించనున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ ప్రాంతీయాధికారి సీహెచ్ వెంకన్న తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటించారు. మేడ్చల్ నుంచి మెహిదీపట�
ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) 36 రైళ్లను రద్దుచేసింది. ఈ నెల 25 (ఆదివారం) నుంచి జూలై 3 వరకు ఈ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది.
రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం సంక్షేమ సంబు
సూర్యాపేటలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సత్తా చాటింది. బాల, బాలికల విభాగాల్లో ఆ జిల్లా జట్లు ప్రథమ బహుమతిని గెలుచుకున్నాయి.
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 75 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో 50,821 మంది విద్యార్థులు పరీక్షలు రాయగ�
ఎంఎంటీఎస్ రాకతో మేడ్చల్ ప్రజలకు రైల్వే ప్రయాణం సులభతరమైంది. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా మేడ్చల్-సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ ఏప్రిల్ 8న ప్రారంభించారు.
హైదరాబాద్ నగర సమీపంలో ఉన్న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో రియల్ రంగం పరుగులు పెడుతున్నది. 2021-22 సంవత్సరానికి మించి రియల్ రంగం జోరుగా కొనసాగుతున్నది. 2022-23 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ�
సికింద్రాబాద్, హైదరాబాద్ జంటనగరాలు, సబర్బన్ ప్రయాణికుల కోసం అందుబాటులో ఉండే ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసుల సంఖ్య పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్లోని పెట్ బషీరాబాద్ (Pet basheerabad) పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో (Accidents) ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కొంప
Medchal | నగరానికి అతి సమీపంలో ఉన్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రగతిలో పరుగులు పెడుతోంది. పరిశ్రమల ఖిల్లాగా ఖ్యాతి పొంది రాష్ట్రం ఏర్పడ్డాక సుమారు రూ. 15 వేల కోట్ల పెట్టుబడులు సాధించి జిల్లాలో 2 లక్షల 18 వేల మం�