Hyderabad | వేసవి కాలంలో కూరగాయలు విరివిగా పండించే ప్రణాళికను ఉద్యానశాఖ సిద్ధం చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి వేసవి కాలంలో 95శాతం హైదరాబాద్ పట్టణ ప్రజలకు కూరగాయలను అందించే విధంగా ఉద్యానశాఖ లక్ష్య�
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్నుల వసూళ్లకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వందశాతం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న ఏడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేష�
జీహెచ్ఎంసీ పరిధిలో 1500 ఆశ పోస్టులకు ఈ నెలలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. బస్తీ దవాఖానల్లో త్వరలో బయోమెట్రిక్ విధానం అమలుచేస్తామన్నారు.
స్వరాష్ట్ర పాలనలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు 12 అంశాలతో కూడిన అభివృద్ధి పనులను చేపట్టారు
BRS | ఉద్యమాల గుమ్మం.. ఖమ్మం గడ్డ నుంచి జాతిహితం కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు. బీఆర్ఎస్ పొలికేక దేశం నలుమూలలను తాకనున్నది.
Hyderabad | మేడ్చల్ జిల్లా జవహర్నగర్లో కన్పించకుండా పోయిన బాలిక మృతిచెందింది. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. జవహర్నగర్ పోలీస్ స్టేషన్
రాష్ట్రంలో ఉన్న క్రైస్తవుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట మండలంలోని అలియాబాద్లో క్రైస్తవులకు గురువారం క్రిస్మస్ కాన�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు
హైదరాబాద్ అభివృద్ధి ఫలితం రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల ప్రజలకు కూడా ప్రయోజనాలు చేకూరుతున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే �
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం బాధిత రైతు కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నది. ప్రభుత్వం రైతుబీమా పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 407 మంది రైతు కుటుంబా�
cyberabad traffic police | మీరు సైబరాబాద్ పరిధిలోని దూలపల్లి మార్గంలో ప్రయాణిస్తున్నారా? అయితే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సిందే. ఎందుకంటే సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద దూలపల్లి టీ
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 13 నియోజకవర్గాలకు రూ.130 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల�
Mayor Buchi Reddy | రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నదని బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డిఅన్నారు.