ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 75 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో 50,821 మంది విద్యార్థులు పరీక్షలు రాయగ�
ఎంఎంటీఎస్ రాకతో మేడ్చల్ ప్రజలకు రైల్వే ప్రయాణం సులభతరమైంది. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా మేడ్చల్-సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ ఏప్రిల్ 8న ప్రారంభించారు.
హైదరాబాద్ నగర సమీపంలో ఉన్న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో రియల్ రంగం పరుగులు పెడుతున్నది. 2021-22 సంవత్సరానికి మించి రియల్ రంగం జోరుగా కొనసాగుతున్నది. 2022-23 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ�
సికింద్రాబాద్, హైదరాబాద్ జంటనగరాలు, సబర్బన్ ప్రయాణికుల కోసం అందుబాటులో ఉండే ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసుల సంఖ్య పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్లోని పెట్ బషీరాబాద్ (Pet basheerabad) పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో (Accidents) ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కొంప
Medchal | నగరానికి అతి సమీపంలో ఉన్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రగతిలో పరుగులు పెడుతోంది. పరిశ్రమల ఖిల్లాగా ఖ్యాతి పొంది రాష్ట్రం ఏర్పడ్డాక సుమారు రూ. 15 వేల కోట్ల పెట్టుబడులు సాధించి జిల్లాలో 2 లక్షల 18 వేల మం�
Hyderabad | వేసవి కాలంలో కూరగాయలు విరివిగా పండించే ప్రణాళికను ఉద్యానశాఖ సిద్ధం చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి వేసవి కాలంలో 95శాతం హైదరాబాద్ పట్టణ ప్రజలకు కూరగాయలను అందించే విధంగా ఉద్యానశాఖ లక్ష్య�
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్నుల వసూళ్లకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వందశాతం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న ఏడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేష�
జీహెచ్ఎంసీ పరిధిలో 1500 ఆశ పోస్టులకు ఈ నెలలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. బస్తీ దవాఖానల్లో త్వరలో బయోమెట్రిక్ విధానం అమలుచేస్తామన్నారు.
స్వరాష్ట్ర పాలనలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు 12 అంశాలతో కూడిన అభివృద్ధి పనులను చేపట్టారు
BRS | ఉద్యమాల గుమ్మం.. ఖమ్మం గడ్డ నుంచి జాతిహితం కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు. బీఆర్ఎస్ పొలికేక దేశం నలుమూలలను తాకనున్నది.
Hyderabad | మేడ్చల్ జిల్లా జవహర్నగర్లో కన్పించకుండా పోయిన బాలిక మృతిచెందింది. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. జవహర్నగర్ పోలీస్ స్టేషన్
రాష్ట్రంలో ఉన్న క్రైస్తవుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట మండలంలోని అలియాబాద్లో క్రైస్తవులకు గురువారం క్రిస్మస్ కాన�