నియోజకవర్గ వ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. మేడ్చల్, శామీర్పేట, ఘట్కేసర్, కీసర, మూడుచింతలపల్లి మండలాలతో పాటు మున్సిపాలిటీల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠ
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్లు సోమవారం ప్రశంసా పత్రాలను అందజేశారు
కీసర, ఆగస్టు 11 : అర్హులైన నిరుపేదలందరికి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామానికి చె�
ఘట్కేసర్,ఆగస్టు10 : మాల్లారెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైకుంఠ రథాన్ని బుధవారం మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చం�
మారేడ్పల్లి, ఆగస్టు 8 : మద్యానికి బానిసై ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదవ్�
ఘట్కేసర్,ఆగస్టు7 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడలోని పోచమ్మ ఆ
మియాపూర్ , ఆగస్టు 7 : వందలాది కార్మిక కుటుంబాలు ఆధార పడి ఉన్న చేనేత రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మశాలీ సం�
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానలను విస్తరిస్తున్నది. ప్రస్తుతం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గ�
Minister Harish Rao | మేడ్చల్లో 50 పడకల ఎంసీహెచ్ దవాఖానకు హరీశ్రావు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. మేడ్చల్ బాగా విస్తరిస్తుందని, మంచి హాస్పిటల్
మేడ్చల్ కలెక్టరేట్, ఆగస్టు 1 : కాలనీలు నీట మునగకుండా శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన సివరేజ్ పైప్లైన్ పనులు పూర్తి దశకు చేరుకున్నాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ జిల�
మూసాపేట, ఆగస్టు1 : భర్త మందలించాడని భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన మేడ్చల్ జిల్లా కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..మూసాపేట చిత్తార
మేడ్చల్ మల్కాజిగిరి : సీజనల్ అంటు వ్యాధులను అరికట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. డెంగీ, మలేరియా, చికెన్గున్యా లాంటి విష జ్వరాలకు కారణమయ్యే దోమలను లార్వా దశలోనే నియంత్రించే చర్యలు చేపడుతున్
మేడ్చల్ మల్కాజిగిరి : సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరంగా మారిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండల పరిధిలోని గోధుమకుంటకు చెందిన బండ మహర్షి ప్రసాద్కు మంజూరైన రూ.35వేల సీఎం రిలీఫ్
ఘట్కేసర్,జూలై26 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా ఆధునీకరించడానికి సీఎం కేసీఆర్ రూ.7,200 కోట్లను కేటాయించారు. మనఊరు -మనబడికి దాతలు సహకరించాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెల