మియాపూర్ , ఆగస్టు 7 : వందలాది కార్మిక కుటుంబాలు ఆధార పడి ఉన్న చేనేత రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మశాలీ సం�
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానలను విస్తరిస్తున్నది. ప్రస్తుతం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గ�
Minister Harish Rao | మేడ్చల్లో 50 పడకల ఎంసీహెచ్ దవాఖానకు హరీశ్రావు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. మేడ్చల్ బాగా విస్తరిస్తుందని, మంచి హాస్పిటల్
మేడ్చల్ కలెక్టరేట్, ఆగస్టు 1 : కాలనీలు నీట మునగకుండా శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన సివరేజ్ పైప్లైన్ పనులు పూర్తి దశకు చేరుకున్నాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ జిల�
మూసాపేట, ఆగస్టు1 : భర్త మందలించాడని భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన మేడ్చల్ జిల్లా కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..మూసాపేట చిత్తార
మేడ్చల్ మల్కాజిగిరి : సీజనల్ అంటు వ్యాధులను అరికట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. డెంగీ, మలేరియా, చికెన్గున్యా లాంటి విష జ్వరాలకు కారణమయ్యే దోమలను లార్వా దశలోనే నియంత్రించే చర్యలు చేపడుతున్
మేడ్చల్ మల్కాజిగిరి : సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరంగా మారిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండల పరిధిలోని గోధుమకుంటకు చెందిన బండ మహర్షి ప్రసాద్కు మంజూరైన రూ.35వేల సీఎం రిలీఫ్
ఘట్కేసర్,జూలై26 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా ఆధునీకరించడానికి సీఎం కేసీఆర్ రూ.7,200 కోట్లను కేటాయించారు. మనఊరు -మనబడికి దాతలు సహకరించాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెల
జీడిమెట్ల, జూలై25 : జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి క్వారీ గుంతలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లా పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం �
గాజుల రామారం, జులై 25 : ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లి ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగద్గ
ఉప్పల్, జూలై 20 : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చిలుకానగర్ డివిజన్లోని పలు ప్రాంతాలలో బుధవారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, క�
గాజుల రామారం, జులై 19 : టీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్సీ శంభీపూర్రాజు అన్నారు. మంగళవారం జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ ఆధ్వర్య�
పీర్జాదిగూడ, జూలై 19 : తెలంగాణ సర్కారు గురుకులాలు, మైనారిటీ రెసిడెన్సీ పాఠశాలలు ఏర్పాటు చేసి దేశంలోనే విద్యారంగానికి ఆదర్శంగా నిలుస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సర్కారు బడుల్లో వ�
జీడిమెట్ల, జులై 18 : చింతల్ కల్లు కంపౌండ్లో నాలుగు రోజుల క్రితం మద్యం మత్తులో ఓ మహిళపై బ్లేడుతో దాడి చేసి గాయపరిచిన నిందితుడిని అరెస్టు చేసి సోమవారం రిమాండ్కు జీడిమెట్ల పోలీసులు తరలించారు. జీడిమెట్ల సీ�