విద్యార్థులలో సృజనాత్మకత, అభ్యాసన సామర్థ్యాలను పెంచేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్రూమ్లను ఏర్పాటు చేస్తున్నారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా స్మార్ట్ క్లాస్ రూమ్ల ఏర్పాట�
మేడ్చల్ మల్కాజిగిరి : పేకాట స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్ఏఎల్ కాలనీలో గల ఓ ఇంట్లో(పేకాట స్థావరంపై)బాలనగర్ ఎస్ఓటీ పోలీసులు మెరుపుదాడి చేసి �
జీడిమెట్ల, జులై 8 : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివ్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా సుభాష్నగర్ డివిజన్�
జీడిమెట్ల, జులై 8 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధుల కొరత లేదని కె.పి.వివేకానంద్ అన్నారు. సుభాష్నగర్ డివిజన్ పరిధి జై భీమ్నగర్లో రూ.38.40 లక్షలతో నూతనంగా నిర్మించిన సీస�
సంతల్లో సెల్ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న ముఠాను మేడ్చల్ పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నారు.బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రామలింగరాజు వివరాలు వెల్లడించారు.జవహర్నగర్కు చెందిన సెల్ఫ
కుత్బుల్లాపూర్,జూలై6 : గుట్టుచప్పుడు కాకుండా ఎండు గంజాయిని విక్రయిస్తున్న మహిళను బుధవారం మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా అధికారి విజయభాస్కర్ ఆదేశాల మ�
కుత్బుల్లాపూర్ : గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని విక్రయిస్తున్న భార్యభర్తలను వేర్వేరు రోజుల్లో రిమాండ్కు తరలించిన సంఘటన మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వె�
రామంతాపూర్, జూలై 3 : హబ్సిగూడ డివిజన్ రామంతాపూర్ పెద్ద చెరువును ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ఆదివారం సందర్శించారు. వర్షాకాలంలో చెరువు చుట్టు పక్కల ప్రాంతాల్లో వరదనీరు చేరకుండా ముందస్తు చర్యల�
మేడ్చల్ మల్కాజిగిరి : రైతులు పండించిన ధాన్యాన్ని నిలువచేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలంలో కొత్తగా గిడ్డంగులను నిర్మించడానికి సన్నహాలు చేస్తుంది. పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి గిడ్డంగుల్
మూసాపేట, జూన్ 30: నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. గురువారం మూసాపేట డివిజన్లో రూ. 1.24 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన �
హైదరాబాద్ : ఉప్పల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న పరుశురామ్ ఇటీవలే అనారోగ్యంతోచనిపోయారు. 2000 బ్యాచ్ తోటి కానిస్టేబుళ్లు కలిసి రెండు లక్షల రూపాయలను గురువారం రాచకొండ సీపీ మహేష్ భగవ�
మేడ్చల్ మల్కాజిగిరి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెట్టుకు ఉరి వేసుకొని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ సమీపంలో చోటు చేసుకుంద�
మేడ్చల్ మల్కాజిగిరి : రంగారెడ్డినగర్ డివిజన్ పరిధి ఐడీపీఎల్ జంక్షన్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐ�