మేడ్చల్ మల్కాజిగిరి : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మన పట్టణం- మన బడి కార్యక్రమాన్ని గురువారం పోచారం మున్సిపాలిటీలో మున్స�
జవహర్నగర్, జూన్ 10: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రతిష్టత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె, పట్టణ ప్రగతితో రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు కొత్త హంగలను సంతరించుకుంటున్నాయని కార్మికశాఖ మంత్
CP Stephen ravindra | మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్రెడ్డి, ఎస్ఐ అప్పారావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.
ఘట్కేసర్,జూన్9 : రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రతిష్టలు తీసుక వచ్చే క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ సీఎం కేసీఆర్ పట్టణ ప్రాంతాలో క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని మంత్రి చామకూర మల్లారెడ్డి �
జీడిమెట్ల, జూన్ 7 : ఓ యువకుడిపై నలుగురు వ్యక్తులు దాడి చేసి అతని వద్దనున్న నగదు, సెల్ఫోన్, ఎటీఎం కార్డును దోచుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులొకి వచ్చింది. పోలీసులు తెలిపి
జీడిమెట్ల, జూన్ 7 : ప్రమాదవశాత్తు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చింతల్ వెంకటేశ్వరనగ�
మేడ్చల్ మల్కాజిగిరి : కాంగ్రెస్ పార్టీ నేతలు దోపిడీ దొంగల్లా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలు చెత్త పార్టీలు. వాళ్ల వల్లే పెట్రోలో, డీజిల్, నిత్యావసర ధరలు పెరిగాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల�
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్, వివిధ పార్టీల కార్యాలయాలు, గ్రామ పంచాయతీల వద్ద జాతీయ జ
పట్టణ, పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా చూడాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి మంగళవారం ప్రజా ప్రతినిధులతో
పట్టణ, పల్లె ప్రగతిని నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హరీశ్ అధికారులను హెచ్చరించారు. పల్లె, పట్టణ ప్రగతితో పాటు హరితహారం కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ప్రణాళికగా ముందుకెళ్ల
హనుమకొండలో బ్రిడ్జిపై నుంచి పడిన కారు రంగారెడ్డి జిల్లాలో వ్యాన్ ఢీకొనడంతో తెగిన ద్విచక్రవాహనదారుడి తల అతివేగం, అజాగ్రత్తలే ప్రమాదాలకు కారణం నమస్తే తెలంగాణ న్యూస్నెట్వర్క్, మే 22: వేర్వేరు రోడ్డు ప్
Accident | వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలం దాస్తండా సమీపంలో బైక్ను బొగ్గు లారీ ఢీక
కుత్బుల్లాపూర్,మే15 : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, ప్రజా సంక్షేమానికి పెద్ద పీటను వేస్తున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని హెచ్ఏఎల్
శామీర్పేట, మే 11 : చెరువులో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయ�
మేడ్చల్ మల్కాజిగిరి : బైక్ను లారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి గాగిల్లాపూర్ చౌరస్తాలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మరకు.. సంగా ర�