మేడ్చల్ మల్కాజిగిరి : కాంగ్రెస్ పార్టీ నేతలు దోపిడీ దొంగల్లా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలు చెత్త పార్టీలు. వాళ్ల వల్లే పెట్రోలో, డీజిల్, నిత్యావసర ధరలు పెరిగాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల�
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్, వివిధ పార్టీల కార్యాలయాలు, గ్రామ పంచాయతీల వద్ద జాతీయ జ
పట్టణ, పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా చూడాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి మంగళవారం ప్రజా ప్రతినిధులతో
పట్టణ, పల్లె ప్రగతిని నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హరీశ్ అధికారులను హెచ్చరించారు. పల్లె, పట్టణ ప్రగతితో పాటు హరితహారం కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ప్రణాళికగా ముందుకెళ్ల
హనుమకొండలో బ్రిడ్జిపై నుంచి పడిన కారు రంగారెడ్డి జిల్లాలో వ్యాన్ ఢీకొనడంతో తెగిన ద్విచక్రవాహనదారుడి తల అతివేగం, అజాగ్రత్తలే ప్రమాదాలకు కారణం నమస్తే తెలంగాణ న్యూస్నెట్వర్క్, మే 22: వేర్వేరు రోడ్డు ప్
Accident | వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలం దాస్తండా సమీపంలో బైక్ను బొగ్గు లారీ ఢీక
కుత్బుల్లాపూర్,మే15 : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, ప్రజా సంక్షేమానికి పెద్ద పీటను వేస్తున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని హెచ్ఏఎల్
శామీర్పేట, మే 11 : చెరువులో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయ�
మేడ్చల్ మల్కాజిగిరి : బైక్ను లారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి గాగిల్లాపూర్ చౌరస్తాలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మరకు.. సంగా ర�
ఘట్కేసర్ రూరల్, ఏప్రిల్ 4 : క్రమ శిక్షణ, పట్టుదలతో కృషి చేసి ప్రతి ఒక్కరు ఉద్యోగాలు సంపాదించాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. మండల పరిధి అవుషాపూర్ లోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో �
కార్మిక దినోత్సవాన్ని ఆదివారం కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్పేట, కీసర, ఘట్కేసర్ మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కార్మిక దినోత్సవాన్ని కార్మిక సంఘాల ఆధ్వర�
మల్లారెడ్డి దవాఖాన ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజక వర్గ ప్రజలకు ఉచిత వైద్య సేవలందిస్తున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్లో మల్లారెడ్డి దవాఖాన ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో ఇంటర్, 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఇంటర్, పదో తరగతి పరీక్షలపై అధ�
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పీర్జాదిగూడ సెట్విన్
రామంతాపూర్, ఏప్రిల్ 24 : వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఆదివారం వలస కార్మికులు ఎమ్మెల్యేను కలిసి మేడే జెండా కార్యక్రమానికి రావాలని ఎమ్మె