అల్లాపూర్,ఏప్రిల్12 : ఈ నెల 20వ తేది నుంచి ప్రారంభమయ్యే కూకట్పల్లి రామాలయం పునఃప్రతిష్ట మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌక్యరం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం �
జీడిమెట్ల , ఏప్రిల్ 11 : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సుభాష్నగర్ డివిజన్ పరిధి సూరారం బస్టాప్ వెనుక భాగంలో భాగ్యనగర్ గ్యాస్ పైపులైన్కు లీకేజీ తలెత్తడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సోమవా�
కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 11 : తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఆగం చేస్తే కేంద్ర ప్రభుత్వానికి పుట్టగతులుండవని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం ఢిల్లీల
కుత్బుల్లాపూర్,ఏప్రిల్8 : గుట్టుచప్పుడు కాకుండా ఎండు గంజాయిని విక్రయానికి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి గంజాయిని మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకు�
మేడ్చల్ మల్కాజ్గిరి : మేడ్చల్ పరిధిలోని దూలపల్లిలో జిల్లా ఎక్సైజ్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోఓ ముగ్గురు వ్యక్తుల నుంచి 14.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నా
వడ్ల కొనుగోళ్లవిషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి, మండిపోతున్న ఇంధన ధరలపై గురువారం గులాబీ శ్రేణులు నిరసనలతో హోరెత్తించాయి. రైతన్నకు దన్నుగా నిలుస్తూ.. మేడ్చల్లో జరిగిన నిరసన దీక్షలో మంత్రి మల్లారెడ్డ
జీడిమెట్ల,ఏప్రిల్7 : ఇంట్లో నెలకొన్న సమస్యలతో మానసిక ఒత్తిడిని తట్టుకోలేక గృహిణి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది. సీఐ బాలరా�
ఘట్కేసర్ రూరల్, ఏప్రిల్ 7 : పది వేల రూపాయల లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ బిల్ కలెక్టర్ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్ పట్టుబడ్డాడు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగూడ పంచాయతీలో బిల్ కలెక్టర్�
జీడిమెట్ల, ఏప్రిల్ 5 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అపదలో ఉన్న కుటుంబాలకు తాను ఎల్లప్పుడు అండగా ఉంటానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. సుభాష్నగర్కు చెందిన టీఆర్ఎస్ కార్యకర్�
మూసాపేట, ఏప్రిల్5 : నిర్మాణంలో ఉన్న పెంట్హౌస్ స్లాబ్ కూలి నాలుగేండ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. కూకట్పల్లి సీఐ నర్సింగ్రావు తెలిపిన వివరాలు �
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉగాది పండుగను నియోజకర్గ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మేడ్చల్, ఘట్కేసర్, శామీర్పేట, మూడుచింతలపల్లి, కీసర మండలాలతో పాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని ప్రజలు ఉ�
బోడుప్పల్, మార్చి29 : నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో పలు అభివృద్ధి పనులను మేయర్ బుచ�
దుండిగల్,మార్చి28 : దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బహదూర్పల్లిలో నూతనంగా నిర్మించనున్న శ్రీ విజయగణపతి ఆలయ నిర్మాణపనులకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ సోమవారం భూమిపూజ చేశారు. ఈ
ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల అధికారులు, సిబ్బంది పన్ను వసూళ్లను ముమ్మరం చేశారు. పాలకవర్గం 100 శాతం పన్ను వసూలే లక్ష్యంగా
మల్లారెడ్డి దవాఖాన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ఎదులాబాద్లో మల్లారెడ్డ�