దుండిగల్,మార్చి28 : దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బహదూర్పల్లిలో నూతనంగా నిర్మించనున్న శ్రీ విజయగణపతి ఆలయ నిర్మాణపనులకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ సోమవారం భూమిపూజ చేశారు. ఈ
ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల అధికారులు, సిబ్బంది పన్ను వసూళ్లను ముమ్మరం చేశారు. పాలకవర్గం 100 శాతం పన్ను వసూలే లక్ష్యంగా
మల్లారెడ్డి దవాఖాన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ఎదులాబాద్లో మల్లారెడ్డ�
తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజను కేంద్రం కొనాల్సిందేనని మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అధ్యక్�
మేడ్చల్ మల్కాజ్గిరి : ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీకి చెందిన 15 మంది సభ్యుల బృందం.. తెలంగాణలో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా మేడ్చల్ జిల్లాలోని కండ్లకోయ ఆక్సిజన్ అర�
జీడిమెట్ల, మార్చి 2 : గుర్తు తెలియని ఓ వ్యక్తి మృత దేహం కొంపల్లిలో లభ్యమైంది. ఈ సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొంపల్లి జాతీయ రహదారి పక్కన ఉన�
Accident | సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Accident) నలుగురు మృతిచెందారు. జాతర వెళ్తుండగా ఇద్దరు, మద్యంమత్తులో కారు నడపడంతో మరో ఇరువురు అక్కడికక్కడే మరణించారు.
కీసర, ఫిబ్రవరి 21 : కీసరలోని శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయంలో జాతర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి విచ్చేస�
హైదరాబాద్: తెలంగాణ గేట్ వే పేరుతో హైదరాబాద్ శివార్లలోని కండ్లకోయలో (Kandlakoya) ఐటీ పార్కుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ఉదయం శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప
అల్లాపూర్,ఫిబ్రవరి14 : మోతీనగర్ అభివృద్ధికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం మూసాపేట్ డివిజన్ పరిధి పాండురంగానగర్ స్మశానవాటికలో రూ.50 ల
Medchal | మేడ్చల్ (Medchal) జిల్లాలో అర్ధరాత్రి జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. నగర శివార్లలోని దూలపల్లిలో బైకును ఓ లారీ ఢీకొట్టింది. దీంతో బైక్పై
మేడ్చల్ మల్కాజ్గిరి : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డితో కలిసి మేడ్చల్లో ఓ ప్రయివేటు ఆస్పత్రిని �