Engineering student killed in road accident | మేడ్చల్ గండిమైసమ్మ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని దుర్మరణం పాలవగా.. మరొకరు గాయపడ్డారు. గురువారం
జవహర్నగర్ : పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. నగర పాలక సంస్థ 8వ డివిజన్ సంతోష్నగర్లో నరసింహగౌడ్ ఆధ్వర్యంలో 200 మట�
జవహర్నగర్ : పేదలు ఆరోగ్యంగా ఉండాలని, వారి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పేద ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్యేశంతో సీఎం సహాయనిధి ద్వారా ప్రజలకు సాయం అం�
కీసర: మంత్రి మల్లారెడ్డి పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని దివ్యాంగులకు మల్లారెడ్డి హెల్పింగ్హ్యండ్స్, అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో 67 మంది దివ్యాంగులకు మంత్రి చేతుల మీదుగా వీల్చైర్స్ పంపిణీ చేశ
దుండిగల్: మూర్చ వ్యాధితో బాలుడు మృతిచెందిన సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…కుత్బుల్లాపూర్ సర్కిల్, సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ రాజీవ్గృ�
చర్లపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షీక్యాబ్ ద్వారా ఎస్సీ మహిళలకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకొవడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. షీక్యాబ్ పథకం ద్వారా ఉపాధి కల్పించేందుకు మహిళలకు డ్రైవి�
బడిగంట | రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు తిరిగి ప్రారంభమయ్యాయి. 18 నెలల తర్వాత స్కూళ్లకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థుల
నేరేడ్మెట్ : నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎనభై ఏండ్ల వృద్దురాలు అదృశ్యమైంది. సీఐ నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం వాయిపురి, సైనిక్పురిలో నివాసం ఉంటున్న లచ్చవ్వ (80) ఈ నెల 29వ తేదీన ఇంటి నుంచి బయట�
చర్లపల్లి : నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపట్టనున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ భవానినగర్ సంక్షేమ సంఘం నాయకులు ఎమ్మ�