కీసర: మంత్రి మల్లారెడ్డి పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని దివ్యాంగులకు మల్లారెడ్డి హెల్పింగ్హ్యండ్స్, అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో 67 మంది దివ్యాంగులకు మంత్రి చేతుల మీదుగా వీల్చైర్స్ పంపిణీ చేశ
దుండిగల్: మూర్చ వ్యాధితో బాలుడు మృతిచెందిన సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…కుత్బుల్లాపూర్ సర్కిల్, సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ రాజీవ్గృ�
చర్లపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షీక్యాబ్ ద్వారా ఎస్సీ మహిళలకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకొవడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. షీక్యాబ్ పథకం ద్వారా ఉపాధి కల్పించేందుకు మహిళలకు డ్రైవి�
బడిగంట | రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు తిరిగి ప్రారంభమయ్యాయి. 18 నెలల తర్వాత స్కూళ్లకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థుల
నేరేడ్మెట్ : నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎనభై ఏండ్ల వృద్దురాలు అదృశ్యమైంది. సీఐ నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం వాయిపురి, సైనిక్పురిలో నివాసం ఉంటున్న లచ్చవ్వ (80) ఈ నెల 29వ తేదీన ఇంటి నుంచి బయట�
చర్లపల్లి : నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపట్టనున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ భవానినగర్ సంక్షేమ సంఘం నాయకులు ఎమ్మ�
వినాయక్నగర్ : కరోనా వ్యాక్సిన్ అందరికీ ఇస్తామని అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి అన్నారు. సోమవారం మారుతీనగర్ కాలనీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్న సంక్షేమ సంఘం నాయకులను అభినందించారు.
మల్కాజిగిరి : ఇటీవల భార్య, అత్త చేతిలో హత్యాయత్నానికి గురైన యువకుడు చికిత్సపొందుతూ మృతి చెందాడు. మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జెఎల్ఎస్ నగర్కు చెందిన దండుగల్ల �
కేపీహెచ్బీ కాలనీ: ఇంటి పరిసరాలలో పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ 10 నిమిషాలు కేటాయించాలని మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె. రవికుమార్ అన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు 10 గంటలకు 10 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమంలో �
రామంతాపూర్ : చౌటుప్పల్ మండంలో ధర్మోజీగూడెం వద్ద బైక్ ను లారీ ఢీ కొట్టడంతో రామంతాపూర్ కు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి. రామంతాపూర్ లోని నెహ్రూనగర్, భరత్నగర్ లకు చెం�
కేపీహెచ్బీ కాలనీ : బాటసారులు, ఆకలితో అలమటించే పేదల కడుపునింపాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. నగరంలో ప్రధాన చౌరస్తాలు, రోడ్ల పక్కన ఏర్పాటు �
అల్లాపూర్ :మోతీనగర్ ఎక్స్టెన్షన్ లో శివరామాంజనేయ దేవాలయం పునర్నిర్మాణానికి దాతలు పుచ్చా శ్రీరామ్మూర్తి కుంటుంబ సభ్యులు రూ.20 లక్షలు విరాళంగా అందించిన్నట్లు ఆలయ కమిటి సభ్యుడు రమేష్ అయ్యంగార్ తెలిపార