శామీర్పేట: తూంకుంటలో శనివారం బొడ్రాయి(నాభిశిల) ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా జరిగింది. బొడ్రాయి ప్రతిష్ఠించిన వేద పండితులు హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ప్రతిష్ఠాపన సందర్భంగా ప్రత్యేక పూజలు, ఉద్వాసన, ప
శామీర్పేట :తృటిలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. ఈ సంఘటన శామీర్పేట రాజీవ్ రహదారిపై శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఓ కారు సిద్దిపేట వైపు నుంచి హైదరాబాద్కు వెళ్తున్నక్రమంలో శామీర్పేట మండలం రాజీ
మల్కాజిగిరి: మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో నూరుశాతం వాక్సినేషన్ లు పూర్తి చేసుకొని పలు కాలనీలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని ఓల్డ్ నేరేడ్మెట్లో ఆర్కే శ్యామల ఎన్క్లేవ్ లో నూ�
మల్కాజిగిరి: ఆనంద్బాగ్ లోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. దేవాదాయ శాఖ పర్యవేక్షణ అధికారి ఎల్. భాగ్యలక్ష్మి సమక్షంలో 52 రోజులకు గాను భక్తులు స్వామివారి హ
కేపీహెచ్బీ కాలనీ : కరోనా విపత్కర పరిస్థితుల్లో రోగులకు చికిత్స అందించిన డాక్టర్లు, ఇతర వైద్యసిబ్బంది సేవలు ఎనలేనివని కేపీహెచ్బీ కాలనీ యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ వరుణ్ చౌదరి అన్నారు. కేపీహెచ్బీ కాలనీల�
మల్కాజిగిరి : మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామివారి 350 వ ఆరాధనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వెంకటేశ్వరనగర్లోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈనెల 26 వరకు జరుగనున్న
శామీర్పేట: ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతుందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కేసీఆర్ సేవాదళ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద బాధితులు దరఖాస్తు చేసుకోగా మంజూరైన నగదుకు సంబంధించిన చె�
ఉప్పల్ : ఉప్పల్ నియోజకవర్గానికి మంజూరు చేసిన డిగ్రీకళాశాల భవననిర్మాణం కోసం సోమవారం ఉప్పల్ ప్రాంతంలో అధికారులు పర్యటించారు. ఈ మేరకు అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ గన్శ్యాం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అసోసియేషన�
రామంతాపూర్ : దేవాలయాల అభివృద్ధి కి తమ వంతు కృషి చేస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. సోమవారం పాతరామంతాపూర్లోని మల్లి కార్జున స్వామి దేవాలయం స్థలంలో రూ.17 లక్షల 50 వేలతో చేపట్టే కల్యాణ మండ
కాప్రా : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ వాక్సిన్ కార్యక్రమం కాప్రాసర్కిల్లో సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం సర్కిల్ పరిధిలోని కాప్రా, ఏఎస్రావునగర్, చర్లపల్లి, హెచ్బికాలనీ,
చర్లపల్లి : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ఆయా విభాగాల్లో శిక్షణ ఇచ్చి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అభయ అసోసియేషన్ అధ్యక్షురాలు ధీరం ఉషా పేర్కొన్న
చర్లపల్లి : ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు మినహాయింపు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్ కోర�
చర్లపల్లి, ఆగస్టు 23 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రీయను మరంత వేగవంతం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. సోమవారం చర్లపల్లి �
కుత్బుల్లాపూర్ : ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ఓ గృహిణి అదృశ్యమైన ఘటన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. దూలపల్లి వీకర్ సెక్షన్కు చెందిన షేక్ రషీయాబేగం(34)