మల్కాజిగిరి : మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామివారి 350 వ ఆరాధనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వెంకటేశ్వరనగర్లోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈనెల 26 వరకు జరుగనున్న
శామీర్పేట: ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతుందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కేసీఆర్ సేవాదళ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద బాధితులు దరఖాస్తు చేసుకోగా మంజూరైన నగదుకు సంబంధించిన చె�
ఉప్పల్ : ఉప్పల్ నియోజకవర్గానికి మంజూరు చేసిన డిగ్రీకళాశాల భవననిర్మాణం కోసం సోమవారం ఉప్పల్ ప్రాంతంలో అధికారులు పర్యటించారు. ఈ మేరకు అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ గన్శ్యాం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అసోసియేషన�
రామంతాపూర్ : దేవాలయాల అభివృద్ధి కి తమ వంతు కృషి చేస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. సోమవారం పాతరామంతాపూర్లోని మల్లి కార్జున స్వామి దేవాలయం స్థలంలో రూ.17 లక్షల 50 వేలతో చేపట్టే కల్యాణ మండ
కాప్రా : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ వాక్సిన్ కార్యక్రమం కాప్రాసర్కిల్లో సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం సర్కిల్ పరిధిలోని కాప్రా, ఏఎస్రావునగర్, చర్లపల్లి, హెచ్బికాలనీ,
చర్లపల్లి : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ఆయా విభాగాల్లో శిక్షణ ఇచ్చి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అభయ అసోసియేషన్ అధ్యక్షురాలు ధీరం ఉషా పేర్కొన్న
చర్లపల్లి : ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు మినహాయింపు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్ కోర�
చర్లపల్లి, ఆగస్టు 23 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రీయను మరంత వేగవంతం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. సోమవారం చర్లపల్లి �
కుత్బుల్లాపూర్ : ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ఓ గృహిణి అదృశ్యమైన ఘటన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. దూలపల్లి వీకర్ సెక్షన్కు చెందిన షేక్ రషీయాబేగం(34)
మేడ్చల్ : వైకుంఠదామంలో అన్ని వసతులు కల్పిస్తామని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని 20వ వార్డులో కోటి రూపాయిలతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైకుంఠధామం అభివృద్ధి ప�
ఘట్కేసర్: మున్సిపాలిటీలోని ప్రజలకు మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని పోచారం మున్సిపల్ చైర్మన్ బి.కొండల్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 15వార్డు బాబానగర్లో మున్సిపాలిటీ సాధారణ
కీసర: ఉపాధిహామీ కింద చేపడుతున్న పనుల్లో నాణ్యత పాటించాలని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం గోధుమకుంట గ్రామంలో ఉపాధిహామీ కింద చేపట్టిన పనుల రికార్డులను అప్డెట్ చేస్తున్
కేపీహెచ్బీ కాలనీ : ప్రతి ఒక్కరికీ కరోనా టీకా వేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె.రవికుమార్ అన్నారు. సర్కిల్ కార్యాలయంలో పా
కేపీహెచ్బీ కాలనీ:దోమల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంటమాలజీ, పారిశుధ్య విభాగం అడిషనల్ కమిషనర్ సంతోష్కుమార్ అన్నారు. శనివారం కేపీహెచ్బీ కాలనీలో ఎంటమాలజీ సిబ్బంది పనితీరుపై ఆరాతీస్