దుండిగల్: బౌరంపేట ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం (పీఏసీఎస్) వైస్ చైర్మన్గా దుండిగల్కు చెందిన నల్తూరి క్రిష్ణ నియమితులయ్యారు. ఏడాదిన్నర కాలంగా నలుగుతూ వస్తున్న బౌరంపేట పీఏసీఎస్ వైస్ చైర్మన్ పదవి ఎన్నిక ఎ
పీర్జాదిగూడ: దళిత బంధు పథకం ప్రారంభోత్సవానికి మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో హుజురాబాద్ కు నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. వీరిలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం, డిప్యూటీ మేయర్, క�
రామంతాపూర్ : తల్లి,దండ్రులు లేని ఓ అనాథ బాలిక అన్న పూర్ణ (18 ) గత కొన్ని రోజులుగా రోడ్డు పై తిరుగుతుండగా సురక్షిత్ సేవా ట్రస్టు సభ్యులు బాలికను చేరదీసి అంబర్ పేట పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు ట్రస్టు అధ్�
రామంతాపూర్: టీటీడీ చైర్మన్ గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన వైవి సుబ్బారెడ్డిని ఉప్పల్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు , తెలంగాణ యువకాపునాడు ఉపాధ్యక్షులు గడ్డం రవికుమార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన �
రామంతాపూర్ : విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర ఉప్యాధ్యక్షులుగా రామంతాపూర్ కు చెందిన గుంటోజు బీష్మాచారి ని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు ఎర్రొజు భిక్షపతి చారి , ప్రధాన కార్యదర్శి తల్లో�
శామీర్పేట:హుజురాబాద్లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలంలోని కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్య
Attempt murder | మేడ్చల్ జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సూరారంలో శనివారం రాత్రి ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దుండిగల్: అనుమానంతో సొంత బావను హత్య చేసిన నిందితులను శుక్రవారం దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలోని సూరారం కాలన
కుత్బుల్లాపూర్: నాగులపంచమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఉదయం నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలతో మహిళలతో కిటకిటలాడాయి. ప్రధాన కూడళ్లు, ఇతర ప్రదేశాలతో పాటు గ్రామదేవతల ఆలయాల ఉన్న పుట్టల వద్ద మహిళలు భక్తిశ్ర
దుండిగల్: బాచుపల్లిలోని ప్రముఖ విద్యాసంస్థ బివిఆర్టి ఎడ్యుకేషన్ సంస్థలోని ఇంజనీరింగ్ విభాగం ఉమెన్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ డా.కెవిఎన్ సునీత అధ్యక్షతన అటల్ టీచింగ్ శిక్షణ తరగతులు జరిగాయి. ఈ నెల 9 ను
మల్కాజిగిరి : దేశానికి స్వాతంత్రం సిద్దించి 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా జాతీయ స్థాయిలో పాఠశాల విద్యార్థులకు వక్తృత్వ, దేశభక్తి గీతాల పోటీని అక్షర కౌముదీ, అక్షరామృతం సంస్థల ఆధ్వర్యంలో ఈనెల 15న నిర్వ
వినాయక్నగర్ : ప్రయాణికులకు ఆర్టీసీ మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని సికింద్రాబాద్ రీజియన్ డిప్యూటీ సీటీఎం జానకిరామ్ అన్నారు. శుక్రవారం లోతుకుంటలో ఆర్టీసీ బస్ పాస్ రెన్యూవల్ కౌంటర్ను ప్రారంభించారు. ఈ
పీర్జాదిగూడ : పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేడిపల్లిలోని శ్రీ శ్రీశ్రీ సీతారామచంద్ర స్వామి( శ్రీ శివ రామ క్షేత్రం)దేవాలయ ప్రాంగణంలో శుక్రవారం వేద పండితులచే ఆలయం పుననిర్మాణ పనులకు భూమిపూజా మహోత్సవ కార్యక్�
మేడ్చల్ :నాగారం మున్సిపల్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో కొలువైఉన్న శ్రీ రమా సత్యనారాయణ స్వామి, శ్రీ షిర్డి సాయిబాబా , శ్రీ అభంజనేయ స్వామి, శ్రీ పోచమ్మ ఆలయాల 13వ వార్షికోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యా