Attempt murder | మేడ్చల్ జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సూరారంలో శనివారం రాత్రి ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దుండిగల్: అనుమానంతో సొంత బావను హత్య చేసిన నిందితులను శుక్రవారం దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలోని సూరారం కాలన
కుత్బుల్లాపూర్: నాగులపంచమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఉదయం నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలతో మహిళలతో కిటకిటలాడాయి. ప్రధాన కూడళ్లు, ఇతర ప్రదేశాలతో పాటు గ్రామదేవతల ఆలయాల ఉన్న పుట్టల వద్ద మహిళలు భక్తిశ్ర
దుండిగల్: బాచుపల్లిలోని ప్రముఖ విద్యాసంస్థ బివిఆర్టి ఎడ్యుకేషన్ సంస్థలోని ఇంజనీరింగ్ విభాగం ఉమెన్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ డా.కెవిఎన్ సునీత అధ్యక్షతన అటల్ టీచింగ్ శిక్షణ తరగతులు జరిగాయి. ఈ నెల 9 ను
మల్కాజిగిరి : దేశానికి స్వాతంత్రం సిద్దించి 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా జాతీయ స్థాయిలో పాఠశాల విద్యార్థులకు వక్తృత్వ, దేశభక్తి గీతాల పోటీని అక్షర కౌముదీ, అక్షరామృతం సంస్థల ఆధ్వర్యంలో ఈనెల 15న నిర్వ
వినాయక్నగర్ : ప్రయాణికులకు ఆర్టీసీ మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని సికింద్రాబాద్ రీజియన్ డిప్యూటీ సీటీఎం జానకిరామ్ అన్నారు. శుక్రవారం లోతుకుంటలో ఆర్టీసీ బస్ పాస్ రెన్యూవల్ కౌంటర్ను ప్రారంభించారు. ఈ
పీర్జాదిగూడ : పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేడిపల్లిలోని శ్రీ శ్రీశ్రీ సీతారామచంద్ర స్వామి( శ్రీ శివ రామ క్షేత్రం)దేవాలయ ప్రాంగణంలో శుక్రవారం వేద పండితులచే ఆలయం పుననిర్మాణ పనులకు భూమిపూజా మహోత్సవ కార్యక్�
మేడ్చల్ :నాగారం మున్సిపల్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో కొలువైఉన్న శ్రీ రమా సత్యనారాయణ స్వామి, శ్రీ షిర్డి సాయిబాబా , శ్రీ అభంజనేయ స్వామి, శ్రీ పోచమ్మ ఆలయాల 13వ వార్షికోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యా
మేడ్చల్ : గ్రామీణ నిరుద్యోగ యువతకు (డిడియు-జీకేవై కార్యక్రమం) ద్వారా శిక్షణ,ఉపాధి కల్పనకు మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 16న అర్హులను గుర్తించడానికి సదస్సు నిర్వహిస్తున్నామని ఎంపీడీఓ శశిరేఖ ఓ ప్రకట
కీసర: రైతుబీమా ఆర్థిక సహాయాన్ని రైతులు చక్కగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్ తెలిపారు. మండల పరిధి భోగారం గ్రామానికి చెందిన సుంకరి శంకర్ ఇటీవల మృతిచెందాడు. తెలంగాణ ప్రభ
మేడ్చల్ : మేడ్చల్ నియోజకవర్గంలో నాగుల పంచమి వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మేడ్చల్ పట్టణంలోని ఎల్లమ్మ దేవాలయం, పెద్ద చెరువు కట్ట�
మేడ్చల్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చి ప్రైవేటు యాజమాన్యాల అధిక ఫీజులకు స్వస్తి చెప్పాలని మేడ్చల్ జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల ప్రధానోపాద్యాయుడు డాక్టర్ బి.శ్రీధర్ అన్నారు. మేడ్చల్ జడ్�
శామీర్పేట : వెదజల్లె పద్దతి వరిసాగుతో ఎన్నో లాభాలు ఉన్నాయని ఏడీఏ వెంకట్రాంరెడ్డి అన్నారు. శామీర్పేట మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం పర్యటించి వెదజల్లె పద్దతిలో వరిసాగు చేస్తున్న పంటలను క్షేత్�
శామీర్పేట: నిరుద్యోగ యువతీ, యువకులు ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీవో పద్మజారాణి అన్నారు. మూడుచింతల్పల్లి మండల సమావేశ మందిరంలో శుక్రవారం వృత్తి నైపుణ్య అవగాహన సదస్సు నిర్వహించారు. �