కుత్బుల్లాపూర్ :పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో గృహిణి అదృశ్యమైంది. గుంటూరు జిల్లాకు చెందిన రాంబాబు, నిధ(25) దంపతులు. గత కొన్నేళ్ల కిందట నగరంలోని గుండ్లపోచంపల్లికి వలస వచ్చి ఇద్దరూ ప్రైవేట్ జాబ్ చేస
కుత్బుల్లాపూర్ : ఉద్యోగం కోసం నగరానికి వచ్చిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఆంధ్రప్రదేశ్ ఈస్ట్గోదావరి జ�
శామీర్పేట : పీసీవీ చిన్నారుల పాలిట శ్రీరామరక్ష అని ఎంపీపీ హారికముళిగౌడ్ అన్నారు. మూడుచింతల్పల్లి మండలంలో పీసీవీ వ్యాక్సిన్పై అధికారులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడు
మేడ్చల్ : నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు సింహపురి కాలనీ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలకు మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి పోషకాహార పదార్దాలను పంపిణీ చేశారు. ఈ కార�
కీసర: మండలం అంకిరెడ్డిపల్లి ఎంపీటీసీ, మేడ్చల్ జిల్లా ఎంపీటీసీ ఫోరం అధ్యక్షురాలు పండుగ కవితశశికాంత్ ఆదర్శ సేవా అవార్డునందుకున్నారు. ఎంపీటీసీ కవితశశికాంత్ కరోనా సమయంలో ప్రజలకు చేసిన సేవలు, ఎంపీటీసీ హక్క�
మేడ్చల్ : పార్కు స్థలాల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని శిల్పా నగర్లో పార్కుకు నిర్మిస్తున్న ప్రహరీ పనులను శుక్రవారం
కీసర: హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కీసర మండల పంచాయతీ అధికారి మంగతాయారు అన్నారు. మండల కేంద్రంలోని కీసరగుట్టకు వెళ్లే రోడ్డులో హరితహారం పథకం కింద నాటిన మొక్కల
మేడ్చల్ : నాగారం మున్సిపల్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో కొలువైఉన్న శ్రీ రమా సత్యనారాయణ స్వామి, శ్రీ షిర్డి సాయిబాబా, శ్రీ అభంజనేయ స్వామి, శ్రీ పోచమ్మ ఆలయాల 13వ వార్షికోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభించార
మల్లాపూర్: పేద మద్యతరగతి విద్యార్ధులను ఆదుకునేందుకు గత 15 సంవత్సరాలుగా లక్ష్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్ధులకు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నామని ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం మల్లాపూర�
కాప్రా : సీనియర్ సిటిజన్లు సమాజానికి మార్గదర్శకులను ఉప్పల్ ఎమ్మెల్యే బేతిసుభాష్రెడ్డి అన్నారు. గురువారం ఏఎస్రావునగర్ డివిజన్ కమలానగర్లో రూ.17.5లక్షల వ్యయంతో నిర్మించిన వయో వృద్ధుల సంక్షేమ భవనం (సీనియ�
ఉప్పల్ :మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఉప్పల్ మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ �
ఉప్పల్ : చిలుకానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ గురువారం ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాంతంలో ఎమ్మెల్సీ కవితను కలిసి ఈ మేరకు పండ్ల బొకేను అందజ�
కాప్రా: కాప్రాసర్కిల్ పరిధిలోని కాప్రా రెవెన్యూగ్రామం సర్వేనంబర్ 152లో గల 13.17 ఎకరాల కస్టోడియన్ భూముల్లో ఫెన్సింగ్ వేసి కొంతమంది తప్పుడు పత్రాలతో అక్రమంగా కబ్జా చేయగా కాప్రా తహసీల్దార్ గౌతమ్కుమార్ ఆధ్వ�
కీసర: తెలంగాణ ప్రభుత్వంలో రైతాంగానికి అధిక మొత్తంలో పంట రుణాలందిస్తున్నామని కీసర మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రామిడి ప్రభాకర్రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం �
జవహర్నగర్: కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్నగర్ 5వ డివిజన్లో ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మురుగేష్ మాట్లాడుతూ నూతనంగా అమ్మవారి దేవాలయాన్�