మేడ్చల్ రూరల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మెయిన్ క్యాంపస్కు అఖిల భారత సాంకేతి విద్యా మండలి(ఏఐసీటీఈ) నుంచి నిధులు మంజూరయ్యాయి. మార్గదర్శన్ పథకం కింద రూ.50 �
మేడ్చల్ కలెక్టరేట్: వారాంతపు సంతలోని వీధి వ్యాపారులకు ప్రత్యేక దుకాణ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో వారాంతపు సం�
మేడ్చల్ : వార్డులను దశల వారిగా అభివృద్ది చేసి మేడ్చల్ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహరెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటిలోని 10వ వార్డులో రూ 15 లక్షల నిధుల�
కీసర: మండలంలోని వివిధ గ్రామాల్లోని రైతాంగానికి మార్టిగేజ్ అగ్రికల్చర్ కింద రుణాలందిస్తామని కీసర మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రామిడి ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఎకరానికి రూ.3లక్షల నుంచి రూ.10లక�
చర్లపల్లి, ఆగస్టు : నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఇందిరమ్మ గృహ �
దుండిగల్, ఆగస్టు: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,దుండిగల్ మున్సిపాలిటీ,బౌరంపేట పరిధిలోని శ్రీశ్రీశ్రీ బంగారుమైసమ్మ ఆలయ వార్షిక వేడుకలల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల�
శామీర్పేట, ఆగస్టు: రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాలని శామీర్పేట సీఐ సుధీర్కుమార్ మంగళవారం కోరారు. శామీర్పేట మండలం అలియాబాద్ రైతు వేదిక వద్ద ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెగా రక్తదాన శిబిరం నిర్వ�
శామీర్పేట, ఆగస్టు : అంబులెన్స్లో ఓ గర్భిణీకి 108సిబ్బంది పురుడు పోశారు. శామీర్పేట మండలం పొన్నాల గ్రామానికి చెందిన లక్ష్మీబాయి(24)కు 7 నెలలు మాత్రమే నిండాయి. సోమవారం రాత్రి ఉదయం 10:30 గంటలకు నొప్పులు రావడంతో 108 �
మేడ్చల్ రూరల్, ఆగస్టు : సీఎం సహాయ నిధి నిరుపేదల సంజీవనిగా మారిందని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీకి చెందిన పర్వతాలుకు రూ.17,500, అజీమ్�
మేడ్చల్, ఆగస్టు : వాహనం ఢీ కొన్న ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ పట్టణంలోని శ్రీ దర్శిని హోటల్ ఎదురుగా సోమవారం అర్థర
మేడ్చల్, ఆగస్టు : మేడ్చల్ మున్సిపాలిటిలో ప్రజలకు ఉపయోగపడే విధంగా వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహరెడ్డి అన్నారు. మేడ్చల్ పట్టణంలోని పెద్ద చెరువు వద్ద కూరగాయల మార్కెట్, చ
బోడుప్పల్, ఆగస్టు:30ఏండ్ల క్రితం బోడుప్పల్, బయ్యన్నగూడ సర్వేనంబర్ 255లో ప్రజాప్రయోజనాల కోసంగ్రామపంచాయితీలో తీర్మానం చేసి ప్రజల సౌకర్యార్థం కోసం కేటాయించిన 200చదరపు గజాల స్థలంలో కాంగ్రెస్ నాయకుల అనుచరులు స�
బోడుప్పల్, ఆగస్టు: చెంగిచర్ల బస్ డిపో నుంచి పటాన్చెరువు వరకు ఉదయం 8గంటల నుంచి బస్సులను ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ ఎన్ ఈసు ఓ ప్రకటనలో తెలిపారు. చెంగిచర్ల, బోడుప్పల్, చిలుకానగర్ ప్రజలు బాలానగర్, కూకట�
ఘట్కేసర్, ఆగస్టు: మున్సిపాలిటీ ప్రజలకు కావల్సిన మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని పోచారం చైర్మన్ బి.కొండల్రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో మున�
ఘట్కేసర్,ఆగస్టు: తెలంగాణ రాష్ట్రంలో పశు సంపదను పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని కొండాపూర్లో వ�