కీసర, ఆగస్టు :డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నేడు మండల పరిషత్ కార్యాలయంలో నిరుద్యోగ యువతీ, యువకులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మంగళవారం ఉదయం పది గంటలకు మండల పర�
కీసర, ఆగస్టు :మండలంలోని వివిధ గ్రామాల్లోని దళితవాడల్లో నెలకొన్న సమస్యలన్నింటిని పరిష్కారిస్తామని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మండల కేంద్రంలోని శివాజీనగర్ కాలనీ, గ్రంథాలయంకాలనీలతో పాటు అంకిరెడ్డి�
మేడ్చల్| హైదరాబాద్: మేడ్చల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ వద్ద జాతీయ రహదారిపై మోటార్ సైకిల్ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వారిలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డార�
చర్లపల్లి , ఆగస్టు: చర్లపల్లి డివిజన్ పరిధిలోని సాకేత్ కాలనీ నుంచి దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుతుండటంతో స్పీడ్బ్రెకర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని డివిజన్ కార్పొరే�
చర్లపల్లి, ఆగస్టు : చర్లపల్లి డివిజన్ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని ఆదర్శన�
చర్లపల్లి, ఆగస్టు : కుటీర పరిశ్రమల అభివృద్ధిలో భాగంగా చేనేత వస్తువులను తయారు చేసే వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని లయన్స్ క్లబ్ వైద్యశాల చైర్మన్, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, టీఆర్ఎస్ �
నేరేడ్మెట్, ఆగస్టు :ప్రముఖ సంఘ సేవకుడు డాక్టర్.గాండ్ల గణేష్బాబు జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు చీరలు, డ్రెస్లు పంపిణీ చేశారు. శనివారం నేరేడ్మెట్ శ్రీకాలనీలోని తన నివాసం వద్ద తన కుమారుడికి కూతురు
గాజులరామారం, ఆగస్టు : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రూ.314.44 కోట్ల నిధులతో మురుగునీటి శుద్దీకరణ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. శనివ�
దుండిగల్, ఆగస్టు :కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు కేపీ.వివేకానంద్ శనివారం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లిలో పర్యటించారు. ఆయనతో పాటు మేయర్ కొలన్ నీలా గోపాల్రెడ్డి, కమిషనర్ గోపీ ఉన్నారు. ఈ
మల్కాజిగిరి, ఆగస్టు: బస్తీదవాఖనాలోనూ ప్రజల సౌకర్యార్థం కరోనా వాక్సినేషన్ సెంటర్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ప్రజలు ఈ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప
మేడ్చల్ రూరల్, ఆగస్టు:హరితహారం లక్ష్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డీఆర్డీవో పద్మజారాణి సూచించారు. మండల పరిధిలోని మునీరాబాద్ గ్రామంలో శుక్రవారం ఆమె పర్యటించారు. పంచాయతీ కార్యాలయంల హరితహారం రిజి
కీసర, ఆగస్టు : గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన సంఘటన కీసర పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర సీఐ జె.నరేందర్గౌడ్ కథనం ప్రకారం ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ వ
దుండిగల్,ఆగస్టు :ఆర్టీసీ కళాబృందం నిర్వహించిన రోడ్ షో ఆకట్టుకున్నది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీని మించిన సంస్థ మరొకటి లేదంటు ఆర్టీసీకళాబృందం సభ్యులు శుక్రవారం రోడ్షోను
17 టన్నులు.. రూ.2 కోట్ల విలువ ఏడుగురి ముఠా అరెస్ట్ హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రైతులను మోసం చేసేందుకు నకిలీ విత్తనాల ముఠా చేస్తున్న భారీ కుట్రను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు.