కీసర, ఆగస్టు : కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ స్కీంల ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయం నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయం వద�
కీసర, ఆగస్టు : దళితవాడల్లో నెలకొన్న సమస్యలన్నింటిని త్వరితగతిన పరిష్కారిస్తామని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మండల పరిధి నర్సంపల్లిలో మంగళవారం మండల అధికారుల బృందం అధికారులు దళిత వాడల్లో పర్యటించి ప�
శామీర్పేట, ఆగస్టు : అక్రమ నిర్మాణాలను చేపడితే కఠిన చర్యలు తప్పవని ఎన్ఫోర్స్మెంట్ టీం అధికారులు హెచ్చరించారు. నాగారం మున్సిపల్ పరిధిలో సోమవారం అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడ�
కుత్బుల్లాపూర్, ఆగస్టు : అధికంగా లాభాలు వస్తాయని మిత్రుడు చెప్పిన మాటలతో తన ఫోన్లో లక్కి స్టార్ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేశాడు…సైబర్క్రైం ఉచ్చులో పడి బ్యాంకు ఖాతాలో ఉన్నదంతా ఖాళీ చేసుకున్నాడు. చివర�
కుత్బుల్లాపూర్, ఆగస్టు: కొంపల్లిలో ఫిట్నెస్ స్టూడియో ప్రారంభమైంది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జీ మర్రి రాజశేఖర్రెడ్డిలు ముఖ్యఅతిధిగా హజ�
కుత్బుల్లాపూర్,ఆగస్టు: కరోనా సమయం నుంచి ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్న టిఎస్ఆర్టీసీపై కళాబృందం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం సుచిత్ర చౌరస్తాలో టిఎస్ఆర్టీస
మల్కాజిగిరి, ఆగస్టు : కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మికుల వ్యతిరేక విధానాలపై పోరాడుతామని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. సోమవారం మల్కాజిగిరి చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్టకార్డులు, జెండాలతో నిరసన తెలిపార
కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు : ఆఫీస్ కు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీ సర్దార్పటేల్న�
మూసాపేట, ఆగస్టు : తలసేమియా బాధితుల కోసం కూకట్పల్లి పోలీస్స్టేషన్లో ఆగస్టు 10న రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సీఐ నర్సింగ్రావు తెలిపారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలీస్స్టేషన్ ఆవరణ�
కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు : గిరిజన తెగలు దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాయడం తగదని గిరిజన మహిళలపై దాడులు, హత్యలు నివారించేలా ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ గిరిజన సంఘం మేడ్చల్ జిల్లా అధ్�
జవహర్నగర్, ఆగస్టు : జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలో రోడ్డు విస్తరణతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 8.20 కోట్లతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా కొన సాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి �
కీసర, ఆగస్టు :డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నేడు మండల పరిషత్ కార్యాలయంలో నిరుద్యోగ యువతీ, యువకులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మంగళవారం ఉదయం పది గంటలకు మండల పర�
కీసర, ఆగస్టు :మండలంలోని వివిధ గ్రామాల్లోని దళితవాడల్లో నెలకొన్న సమస్యలన్నింటిని పరిష్కారిస్తామని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మండల కేంద్రంలోని శివాజీనగర్ కాలనీ, గ్రంథాలయంకాలనీలతో పాటు అంకిరెడ్డి�
మేడ్చల్| హైదరాబాద్: మేడ్చల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ వద్ద జాతీయ రహదారిపై మోటార్ సైకిల్ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వారిలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డార�