కుత్బుల్లాపూర్,ఆగస్టు: కరోనా సమయం నుంచి ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్న టిఎస్ఆర్టీసీపై కళాబృందం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం సుచిత్ర చౌరస్తాలో టిఎస్ఆర్టీస
మల్కాజిగిరి, ఆగస్టు : కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మికుల వ్యతిరేక విధానాలపై పోరాడుతామని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. సోమవారం మల్కాజిగిరి చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్టకార్డులు, జెండాలతో నిరసన తెలిపార
కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు : ఆఫీస్ కు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీ సర్దార్పటేల్న�
మూసాపేట, ఆగస్టు : తలసేమియా బాధితుల కోసం కూకట్పల్లి పోలీస్స్టేషన్లో ఆగస్టు 10న రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సీఐ నర్సింగ్రావు తెలిపారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలీస్స్టేషన్ ఆవరణ�
కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు : గిరిజన తెగలు దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాయడం తగదని గిరిజన మహిళలపై దాడులు, హత్యలు నివారించేలా ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ గిరిజన సంఘం మేడ్చల్ జిల్లా అధ్�
జవహర్నగర్, ఆగస్టు : జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలో రోడ్డు విస్తరణతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 8.20 కోట్లతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా కొన సాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి �
కీసర, ఆగస్టు :డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నేడు మండల పరిషత్ కార్యాలయంలో నిరుద్యోగ యువతీ, యువకులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మంగళవారం ఉదయం పది గంటలకు మండల పర�
కీసర, ఆగస్టు :మండలంలోని వివిధ గ్రామాల్లోని దళితవాడల్లో నెలకొన్న సమస్యలన్నింటిని పరిష్కారిస్తామని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మండల కేంద్రంలోని శివాజీనగర్ కాలనీ, గ్రంథాలయంకాలనీలతో పాటు అంకిరెడ్డి�
మేడ్చల్| హైదరాబాద్: మేడ్చల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ వద్ద జాతీయ రహదారిపై మోటార్ సైకిల్ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వారిలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డార�
చర్లపల్లి , ఆగస్టు: చర్లపల్లి డివిజన్ పరిధిలోని సాకేత్ కాలనీ నుంచి దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుతుండటంతో స్పీడ్బ్రెకర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని డివిజన్ కార్పొరే�
చర్లపల్లి, ఆగస్టు : చర్లపల్లి డివిజన్ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని ఆదర్శన�
చర్లపల్లి, ఆగస్టు : కుటీర పరిశ్రమల అభివృద్ధిలో భాగంగా చేనేత వస్తువులను తయారు చేసే వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని లయన్స్ క్లబ్ వైద్యశాల చైర్మన్, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, టీఆర్ఎస్ �
నేరేడ్మెట్, ఆగస్టు :ప్రముఖ సంఘ సేవకుడు డాక్టర్.గాండ్ల గణేష్బాబు జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు చీరలు, డ్రెస్లు పంపిణీ చేశారు. శనివారం నేరేడ్మెట్ శ్రీకాలనీలోని తన నివాసం వద్ద తన కుమారుడికి కూతురు
గాజులరామారం, ఆగస్టు : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రూ.314.44 కోట్ల నిధులతో మురుగునీటి శుద్దీకరణ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. శనివ�
దుండిగల్, ఆగస్టు :కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు కేపీ.వివేకానంద్ శనివారం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లిలో పర్యటించారు. ఆయనతో పాటు మేయర్ కొలన్ నీలా గోపాల్రెడ్డి, కమిషనర్ గోపీ ఉన్నారు. ఈ