మేడ్చల్, ఆగస్టు : వాహనం ఢీ కొన్న ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ పట్టణంలోని శ్రీ దర్శిని హోటల్ ఎదురుగా సోమవారం అర్థర
మేడ్చల్, ఆగస్టు : మేడ్చల్ మున్సిపాలిటిలో ప్రజలకు ఉపయోగపడే విధంగా వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహరెడ్డి అన్నారు. మేడ్చల్ పట్టణంలోని పెద్ద చెరువు వద్ద కూరగాయల మార్కెట్, చ
బోడుప్పల్, ఆగస్టు:30ఏండ్ల క్రితం బోడుప్పల్, బయ్యన్నగూడ సర్వేనంబర్ 255లో ప్రజాప్రయోజనాల కోసంగ్రామపంచాయితీలో తీర్మానం చేసి ప్రజల సౌకర్యార్థం కోసం కేటాయించిన 200చదరపు గజాల స్థలంలో కాంగ్రెస్ నాయకుల అనుచరులు స�
బోడుప్పల్, ఆగస్టు: చెంగిచర్ల బస్ డిపో నుంచి పటాన్చెరువు వరకు ఉదయం 8గంటల నుంచి బస్సులను ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ ఎన్ ఈసు ఓ ప్రకటనలో తెలిపారు. చెంగిచర్ల, బోడుప్పల్, చిలుకానగర్ ప్రజలు బాలానగర్, కూకట�
ఘట్కేసర్, ఆగస్టు: మున్సిపాలిటీ ప్రజలకు కావల్సిన మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని పోచారం చైర్మన్ బి.కొండల్రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో మున�
ఘట్కేసర్,ఆగస్టు: తెలంగాణ రాష్ట్రంలో పశు సంపదను పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని కొండాపూర్లో వ�
ఘట్కేసర్,ఆగస్టు: పోచారం మున్సిపాలిటీ 9వార్డు కౌన్సిలర్ మెట్టు బాల్రెడ్డి కుటుంబాన్ని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మంగళవారం పరామర్శించారు. బాల్రెడ్డి తల్లి మెట్టు ముత్యాలమ్మ ఈనెల 2న మృతి చెందారు. వి
బాలానగర్, ఆగస్టు : రక్తదానం చేయడం.. ప్రాణదానం చేసినట్లు….ప్రాణదానం మహాదానం అని బాలానగర్ ఏసీపీ కె పురుషోత్తం అన్నారు. మంగళవారం బాలానగర్ పోలీస్ స్టేషన్లో సుల్తాన్బజార్లోని ప్రభుత్వ మెటర్నిటీ దావఖాన సౌజ
కీసర, ఆగస్టు : కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ స్కీంల ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయం నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయం వద�
కీసర, ఆగస్టు : దళితవాడల్లో నెలకొన్న సమస్యలన్నింటిని త్వరితగతిన పరిష్కారిస్తామని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మండల పరిధి నర్సంపల్లిలో మంగళవారం మండల అధికారుల బృందం అధికారులు దళిత వాడల్లో పర్యటించి ప�
శామీర్పేట, ఆగస్టు : అక్రమ నిర్మాణాలను చేపడితే కఠిన చర్యలు తప్పవని ఎన్ఫోర్స్మెంట్ టీం అధికారులు హెచ్చరించారు. నాగారం మున్సిపల్ పరిధిలో సోమవారం అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడ�
కుత్బుల్లాపూర్, ఆగస్టు : అధికంగా లాభాలు వస్తాయని మిత్రుడు చెప్పిన మాటలతో తన ఫోన్లో లక్కి స్టార్ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేశాడు…సైబర్క్రైం ఉచ్చులో పడి బ్యాంకు ఖాతాలో ఉన్నదంతా ఖాళీ చేసుకున్నాడు. చివర�
కుత్బుల్లాపూర్, ఆగస్టు: కొంపల్లిలో ఫిట్నెస్ స్టూడియో ప్రారంభమైంది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జీ మర్రి రాజశేఖర్రెడ్డిలు ముఖ్యఅతిధిగా హజ�