మేడ్చల్ కలెక్టరేట్: మంచి నీటి పైప్లైన్ పనులకు రూ.35 కోట్ల ప్రతిపాదనలు చేసినట్లు నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో గురువారం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని వివి�
మేడ్చల్ : మేడ్చల్ మున్సిపాలిటిని అన్ని విధాలుగా అభివృద్ది పర్చడమే తమవంతు కర్తవ్యంగా ముందుకు సాగుతున్నామని మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహరెడ్డి అన్నారు. మేడ్చల్లోని 16వ వార్డులోని రాఘవేంద్రన
కీసర: మండలంలో హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్డు వెంట నాటిన మొక్కలకు, ప్రధాన స్థలాల్లో నాటిన మొక్కల సంరక్షణకు ట్రీగార్డులను ఏర్పాటు చేస్తున్నారు. మొక్కలు వంగిపోకుండ�
జవహర్నగర్ : జిల్లా స్థాయి అండర్-23 సెలక్షన్స్ను స్థానిక క్రీడా పాఠశాలలో శనివారం ఉదయం 8గంటలకు నిర్వహిస్తామని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు స్టాన్లీజోన్స్, రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. అథ్లెకిట�
ఘట్కేసర్ రూరల్: ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ గ్రామంలోని ముదిరాజు కులస్థుల ఆరాధ్యదైవమైన పెద్దమ్మ తల్లి బోనాల పండుగ వేడుకల్లో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ముదిర
ఘట్కేసర్: పోచారం మున్సిపాలిటీ 15 వార్డులో సిసి రోడ్డు పనులను చైర్మన్ బి.కొండల్రెడ్డి గురువారం ప్రారంభించారు. 11 లక్షల రూపాయల మున్సిపాలిటీ నిధులతో ఈ రోడ్డును నిర్మిస్తున్నారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడ
ఘట్కేసర్: హరితహరంలో నాటిన మొక్కలు పచ్చదనాన్ని పంచుతూ పాఠశాలలో ప్రత్యేక ఆకర్షణగా మారాయి. అంతేకాదు అటుగా వెళుతున్న వారిని సైతం ఆకట్టుకుంటున్నాయి. పోచారం మున్సిపాలిటీ వరంగల్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న అన�
బాలానగర్ : మహిళలకు స్వచ్ఛంధ సంస్థలు కుట్టుమిషన్ శిక్షణ నేర్పించడం అభినందనీయమని ఫతేనగర్ కార్పొరేటర్ సతీశ్గౌడ్ అన్నారు. గురువారం డివిజన్ పరిధి ప్రభాకర్రెడ్డినగర్లో ప్రేమ్మార్గ్ ఆర్గనైజేషన్ ఆద్వర్�
కేపీహెచ్బీ కాలనీ: ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేసుకుని కోవిడ్ మహమ్మారి నుంచి రక్షణ పొందాలని మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె.రవికుమార్ అన్నారు. గురువారం మూసాపేట సర్కిల్లోని అవంతినగర్, రాజీవ్గాంధీనగర్, కేపీహ
వినాయక్నగర్ : రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని డీసీపీ పద్మజ అన్నారు. గురువారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అల్వాల్ పోలీసుల ఆధ్వర్యంలో పీవీఆర్ గార్డెన్ హాల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ స�
కేపీహెచ్బీ కాలనీ : (Huzurabad) హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ జేఎ
పీర్జాదిగూడ: ఏడాదిలోపు పిల్లల్లో ఊపిరితిత్తులకు సంక్రమంచే వ్యాధి నివారణకు వేసే న్యూమోకాకల్ కాంజుగూట్ (పీవీసీ) వాక్సిన్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని దీనిని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పీర�
బోడుప్పల్ : తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం పర్యావరణ సమతుల్యతకు దోహదపడుతుందని రాష్ట్ర అటవీ శాఖ ప్రధానధికారి ఎంజె.అక్బర్ అన్నారు. బుధవారం బోడుప్పల్ నగరపాలక సంస్�
శామీర్పేట : శామీర్పేట మండలం అలియాబాద్ రైతు వేదికలో సైబరాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సీఐ సుధీర్కుమార్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప�