మేడ్చల్ : వైకుంఠదామంలో అన్ని వసతులు కల్పిస్తామని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని 20వ వార్డులో కోటి రూపాయిలతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైకుంఠధామం అభివృద్ధి ప�
ఘట్కేసర్: మున్సిపాలిటీలోని ప్రజలకు మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని పోచారం మున్సిపల్ చైర్మన్ బి.కొండల్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 15వార్డు బాబానగర్లో మున్సిపాలిటీ సాధారణ
కీసర: ఉపాధిహామీ కింద చేపడుతున్న పనుల్లో నాణ్యత పాటించాలని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం గోధుమకుంట గ్రామంలో ఉపాధిహామీ కింద చేపట్టిన పనుల రికార్డులను అప్డెట్ చేస్తున్
కేపీహెచ్బీ కాలనీ : ప్రతి ఒక్కరికీ కరోనా టీకా వేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె.రవికుమార్ అన్నారు. సర్కిల్ కార్యాలయంలో పా
కేపీహెచ్బీ కాలనీ:దోమల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంటమాలజీ, పారిశుధ్య విభాగం అడిషనల్ కమిషనర్ సంతోష్కుమార్ అన్నారు. శనివారం కేపీహెచ్బీ కాలనీలో ఎంటమాలజీ సిబ్బంది పనితీరుపై ఆరాతీస్
చర్లపల్లి : సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో పలు అభివృద్ధి పనులు చేపడుతూ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది. డివిజన్లో నెలకొన్న సమస్యలను గుర్తించి దశలవారిగా పరి�
మల్కాజిగిరి : ఆనంద్బాగ్లోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం మహాపూర్ణాహుతి, శ్రీ వారి చక్రస్నానం కన్నుల పండువలా సాగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథయాత్ర అంగ�
కీసర: రెండవ శ్రావణ సోమవారం సందర్భంగా కీసరగుట్టలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసోత్సవంలో భాగంగా రెండవ సోమవారం కావడంతో శివభక్తులు ఆవుపాలు, తేనే, పాలు,పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలను
ఘట్కేసర్ రూరల్: గిరిజనులు తమ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ సమాజంలో గౌరవ ప్రదమైన స్నేహ సంబంధాలనుపెంచుకోవడానికి తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మ
కుత్బుల్లాపూర్ : గాజులరామారం సర్కిల్లో టౌన్ప్లానింగ్ విభాగం ఏసీపీగా పని చేసి, ఇటివలే హన్మకొండకు బదీలీపై వెళ్లిన గణేష్ సోమవారం కరోనాతో మృతి చెందారు. గత 15 రోజుల నుంచి కోవిడ్తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంల
కుత్బుల్లాపూర్ : హుజురాబాద్లో జరిగిన దళిత బంధు ఫథకం ప్రారంభోత్సవానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీగా తరలి వెళ్లారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రా�
జీడిమెట్ల : కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. సోమవారం జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ యూనిట్-1 యూనియన్ అధ్యక్షుడిగ�