హైదరాబాద్: తెలంగాణ గేట్ వే పేరుతో హైదరాబాద్ శివార్లలోని కండ్లకోయలో (Kandlakoya) ఐటీ పార్కుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ఉదయం శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప
అల్లాపూర్,ఫిబ్రవరి14 : మోతీనగర్ అభివృద్ధికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం మూసాపేట్ డివిజన్ పరిధి పాండురంగానగర్ స్మశానవాటికలో రూ.50 ల
Medchal | మేడ్చల్ (Medchal) జిల్లాలో అర్ధరాత్రి జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. నగర శివార్లలోని దూలపల్లిలో బైకును ఓ లారీ ఢీకొట్టింది. దీంతో బైక్పై
మేడ్చల్ మల్కాజ్గిరి : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డితో కలిసి మేడ్చల్లో ఓ ప్రయివేటు ఆస్పత్రిని �
Medchal vegetable cultivation | మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఆరువేల ఎకరాల్లో కూరగాయల సాగు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. వరికి బదులు ఇతర పంటలు సాగు చేసేలా ఊరూరా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు రైతులకు
మేడ్చల్, డిసెంబర్ 27: చెత్తను ఇంటి బయట వేయకుండా స్వచ్ఛ వాహనాలకు అందించి, పరిసరాల పరిశుభ్రతకు పాటుపడాలని మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ దీపికా నర్సింహా రెడ్డి తెలిపారు. మేడ్చల్ మున్సిపాలిటీ 4వ వార్డు
Village hospitals tenders | పల్లె దవాఖానల పక్కా భవనాల నిర్మాణాలకు టెండర్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 35 పల్లె దవాఖానల ఏర్పాటులో భాగంగా 15 పక్కా భవనాల నిర్మాణాలకు
Engineering student killed in road accident | మేడ్చల్ గండిమైసమ్మ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని దుర్మరణం పాలవగా.. మరొకరు గాయపడ్డారు. గురువారం
జవహర్నగర్ : పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. నగర పాలక సంస్థ 8వ డివిజన్ సంతోష్నగర్లో నరసింహగౌడ్ ఆధ్వర్యంలో 200 మట�
జవహర్నగర్ : పేదలు ఆరోగ్యంగా ఉండాలని, వారి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పేద ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్యేశంతో సీఎం సహాయనిధి ద్వారా ప్రజలకు సాయం అం�