ఘట్కేసర్ రూరల్, ఏప్రిల్ 4 : క్రమ శిక్షణ, పట్టుదలతో కృషి చేసి ప్రతి ఒక్కరు ఉద్యోగాలు సంపాదించాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. మండల పరిధి అవుషాపూర్ లోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో �
కార్మిక దినోత్సవాన్ని ఆదివారం కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్పేట, కీసర, ఘట్కేసర్ మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కార్మిక దినోత్సవాన్ని కార్మిక సంఘాల ఆధ్వర�
మల్లారెడ్డి దవాఖాన ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజక వర్గ ప్రజలకు ఉచిత వైద్య సేవలందిస్తున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్లో మల్లారెడ్డి దవాఖాన ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో ఇంటర్, 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఇంటర్, పదో తరగతి పరీక్షలపై అధ�
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పీర్జాదిగూడ సెట్విన్
రామంతాపూర్, ఏప్రిల్ 24 : వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఆదివారం వలస కార్మికులు ఎమ్మెల్యేను కలిసి మేడే జెండా కార్యక్రమానికి రావాలని ఎమ్మె
జీడిమెట్ల, ఏప్రిల్ 19 : సెల్ ఫోన్కు వచ్చిన మెసేజ్ను క్లిక్ చేసిన ఓ ప్రైవేటు ఉద్యోగి సైబర్ నేరాగాళ్ల చేతిలో పడి డబ్బులు పొగోట్టుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కె.బా�
డిక్కీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బుధవారం హోటల్ మేరీ గోల్డ్లో అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, డిక్కీ జాతీయ అధ్యక్షుడు రవికుమ�
అల్లాపూర్,ఏప్రిల్12 : ఈ నెల 20వ తేది నుంచి ప్రారంభమయ్యే కూకట్పల్లి రామాలయం పునఃప్రతిష్ట మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌక్యరం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం �
జీడిమెట్ల , ఏప్రిల్ 11 : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సుభాష్నగర్ డివిజన్ పరిధి సూరారం బస్టాప్ వెనుక భాగంలో భాగ్యనగర్ గ్యాస్ పైపులైన్కు లీకేజీ తలెత్తడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సోమవా�
కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 11 : తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఆగం చేస్తే కేంద్ర ప్రభుత్వానికి పుట్టగతులుండవని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం ఢిల్లీల
కుత్బుల్లాపూర్,ఏప్రిల్8 : గుట్టుచప్పుడు కాకుండా ఎండు గంజాయిని విక్రయానికి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి గంజాయిని మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకు�
మేడ్చల్ మల్కాజ్గిరి : మేడ్చల్ పరిధిలోని దూలపల్లిలో జిల్లా ఎక్సైజ్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోఓ ముగ్గురు వ్యక్తుల నుంచి 14.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నా
వడ్ల కొనుగోళ్లవిషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి, మండిపోతున్న ఇంధన ధరలపై గురువారం గులాబీ శ్రేణులు నిరసనలతో హోరెత్తించాయి. రైతన్నకు దన్నుగా నిలుస్తూ.. మేడ్చల్లో జరిగిన నిరసన దీక్షలో మంత్రి మల్లారెడ్డ