ఘట్కేసర్,జూన్27 : కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్టేరు �
మేడ్చల్ మల్కాజిగిరి : దవాఖానలో ఉరి వేసుకొని ఓ నర్సు మృతి చెందిన విషాదకర సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి, ప్రగతి నగర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..మహబూబ్నగర్ జిల్లా వనపర్తి మండలం పెద్ద �
మేడ్చల్ మల్కాజిగిరి : లారీ ఢీ కొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీడిమెట్ల సీఐ కె.బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం..బీహార్ రాష్ర్టానికి చెంది�
మేడ్చల్ మల్కాజిగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్ది దేశంలోనే ఆదర్శవంతమైన పాలన అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఉమ్మడి శామీర్పేట మండలంలోని అలియాబాద్, జగ్గంగూడ, కొల్తూర్, పోతారం, ఉద్దెమర్రి
ఘట్కేసర్ రూరల్, జూన్ 23 : ప్రజలలో నెలకొన్న మూఢ నమ్మకాలను తొలగించి అజ్ఞానులను విజ్ఞానులుగా మార్చిన మహనీయుడు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా �
మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 22 : తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 9, 12, 15, 17, 3వ వార్డుల
పల్లె ప్రగతి కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయాల వద్ద గ్రామసభలు నిర్వహించి, పల్లె ప్రగతిలో చేసిన పనులను సర్పంచులు వివరించారు. అలాగే పలు సమస్యలు, చేపట్టాల్సిన పనులపై చర్చించార�
కేపీహెచ్బీ కాలనీ, జూన్ 16 : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్�
మేడ్చల్ మల్కాజిగిరి : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మన పట్టణం- మన బడి కార్యక్రమాన్ని గురువారం పోచారం మున్సిపాలిటీలో మున్స�
జవహర్నగర్, జూన్ 10: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రతిష్టత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె, పట్టణ ప్రగతితో రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు కొత్త హంగలను సంతరించుకుంటున్నాయని కార్మికశాఖ మంత్
CP Stephen ravindra | మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్రెడ్డి, ఎస్ఐ అప్పారావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.
ఘట్కేసర్,జూన్9 : రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రతిష్టలు తీసుక వచ్చే క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ సీఎం కేసీఆర్ పట్టణ ప్రాంతాలో క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని మంత్రి చామకూర మల్లారెడ్డి �
జీడిమెట్ల, జూన్ 7 : ఓ యువకుడిపై నలుగురు వ్యక్తులు దాడి చేసి అతని వద్దనున్న నగదు, సెల్ఫోన్, ఎటీఎం కార్డును దోచుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులొకి వచ్చింది. పోలీసులు తెలిపి
జీడిమెట్ల, జూన్ 7 : ప్రమాదవశాత్తు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చింతల్ వెంకటేశ్వరనగ�