రామంతాపూర్, జూలై 3 : హబ్సిగూడ డివిజన్ రామంతాపూర్ పెద్ద చెరువును ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ఆదివారం సందర్శించారు. వర్షాకాలంలో చెరువు చుట్టు పక్కల ప్రాంతాల్లో వరదనీరు చేరకుండా ముందస్తు చర్యల�
మేడ్చల్ మల్కాజిగిరి : రైతులు పండించిన ధాన్యాన్ని నిలువచేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలంలో కొత్తగా గిడ్డంగులను నిర్మించడానికి సన్నహాలు చేస్తుంది. పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి గిడ్డంగుల్
మూసాపేట, జూన్ 30: నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. గురువారం మూసాపేట డివిజన్లో రూ. 1.24 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన �
హైదరాబాద్ : ఉప్పల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న పరుశురామ్ ఇటీవలే అనారోగ్యంతోచనిపోయారు. 2000 బ్యాచ్ తోటి కానిస్టేబుళ్లు కలిసి రెండు లక్షల రూపాయలను గురువారం రాచకొండ సీపీ మహేష్ భగవ�
మేడ్చల్ మల్కాజిగిరి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెట్టుకు ఉరి వేసుకొని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ సమీపంలో చోటు చేసుకుంద�
మేడ్చల్ మల్కాజిగిరి : రంగారెడ్డినగర్ డివిజన్ పరిధి ఐడీపీఎల్ జంక్షన్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐ�
ఘట్కేసర్,జూన్27 : కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్టేరు �
మేడ్చల్ మల్కాజిగిరి : దవాఖానలో ఉరి వేసుకొని ఓ నర్సు మృతి చెందిన విషాదకర సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి, ప్రగతి నగర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..మహబూబ్నగర్ జిల్లా వనపర్తి మండలం పెద్ద �
మేడ్చల్ మల్కాజిగిరి : లారీ ఢీ కొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీడిమెట్ల సీఐ కె.బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం..బీహార్ రాష్ర్టానికి చెంది�
మేడ్చల్ మల్కాజిగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్ది దేశంలోనే ఆదర్శవంతమైన పాలన అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఉమ్మడి శామీర్పేట మండలంలోని అలియాబాద్, జగ్గంగూడ, కొల్తూర్, పోతారం, ఉద్దెమర్రి
ఘట్కేసర్ రూరల్, జూన్ 23 : ప్రజలలో నెలకొన్న మూఢ నమ్మకాలను తొలగించి అజ్ఞానులను విజ్ఞానులుగా మార్చిన మహనీయుడు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా �
మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 22 : తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 9, 12, 15, 17, 3వ వార్డుల
పల్లె ప్రగతి కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయాల వద్ద గ్రామసభలు నిర్వహించి, పల్లె ప్రగతిలో చేసిన పనులను సర్పంచులు వివరించారు. అలాగే పలు సమస్యలు, చేపట్టాల్సిన పనులపై చర్చించార�
కేపీహెచ్బీ కాలనీ, జూన్ 16 : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్�