పరిశ్రమ ఫలించింది
3 అవార్డులు దక్కించుకున్న జిల్లా
మంత్రి కేటీఆర్ చేతులుమీదుగా చెక్కులు ప్రదానం
డిక్కీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బుధవారం హోటల్ మేరీ గోల్డ్లో అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, డిక్కీ జాతీయ అధ్యక్షుడు రవికుమార్, అరుణ, సభ్యులు జయేశ్ రంజన్, కృష్ణభాస్కర్ పాల్గొన్నారు. అనంతరం దళిత పారిశ్రామిక వేత్తలకు రాయితీతో కూడిన చెక్కును మంత్రి కేటీఆర్ అందజేశారు.